Home » Yadadri Bhuvanagiri
తమ భూమికి పాస్ బుక్ ఇవ్వడం లేదంటూ.. ఉప్పలయ్య అనే వ్యక్తి ఆయన కుమారుడితో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మహత్యకు యత్నించారు
దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకం వాసాలమర్రి వేదికగా ఇవాళ ప్రారంభిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించారు.
యాదాద్రి భువనగరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో రేవ్పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రేవ్ పార్టీ జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. రాచకొండ ఎస్వోటీ పోలీసులు మెరుపు దాడులు చేశారు.
ఓ యువతి పెళ్లికాకుండానే గర్భవతి అయ్యింది. పండంటి బిడ్డను కూడా కన్నది. పెళ్లికాకుండా గర్భవతి అయ్యి..బిడ్డను కన్న ఆమె ధైర్యవంతురాలు కాదు స్వార్థపరురాలని తేలింది. తన స్వార్థం కోసం కన్నబిడ్డను రూ.60వేలకు అమ్మేసింది. అంతటితో ఊరుకోకుండా తనకు గర్భ�
రెవెన్యూ అధికారులు సాధారణ ప్రజలపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్న తీరు దారుణంగా అనిపిస్తుంది. పేద ప్రజలకు కేటాయించిన స్థలాలను లంచాలకు ఆశపడి కబ్జాదారులకు అప్పగించేందుకు పూనుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అధికారిపై లంచాలు తీస�
గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపేవారిని అరెస్ట్ చేసే పోలీసులే గుప్తనిధుల కోసం ఆశపడ్డారు. వాటి కోసం తవ్వకాలు జరిపి పట్టుపడ్డారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెల్పులపల్లిలో కలకలం సృష్టించింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన
యాదాద్రి జిల్లాలో బాలిక ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. సంస్థాన్ నారాయణ్ పూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. కాలేజీలో పరీక్షలు అయిపోవడంతో విద్యార్థులంతా బొమ్మలరామారంలోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌజ్ లో పార్టీ చేసుకున్నారు. పార్టీ ముగించుకు�
ఒకే ఇంట్లో తల్లీకొడుకులు మృతి చెందారు. తల్లి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కుమారుడు మృతి చెందాడు.