యాదాద్రికి చేరుకున్న నలుగురు సీఎంలు
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకు ఎటువంటి సంబంధంలేదని బండి సంజయ్ ప్రమాణం చేశారు. యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ప్రమాణం చేశారు. ఫామ్ హౌస్ డీల్ కాదని ఈ సందర్భంగా స్వామి వారి పాదాల దగ్గర బండి సంజయ్ ప్రమాణం చేశారు.
యాదాద్రి ఆలయంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం.. యాదాద్రి ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారం కానుకగా సమర�
యాదాద్రి కొండపై పంది కలకలం సృష్టించింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. క్యూ కాంప్లెక్స్ లో కాసేపు అటూ ఇటు పరిగెత్తింది. ఈ క్రమంలో క్యూ కాంప్లెక్స్ భవనం పైనుంచి పడి చనిపోయింది.
యాదగిరిగుట్టపై ఘాట్ రోడ్డు ఒక్క వర్షానికి కుంగిపోయింది. నారసింహుడి సన్నిధిలో నాణ్యతా లోపం బయటపడింది.
yadagiri gutta: తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సోమవారం రానున్నారు సీఎం కేసీఆర్ దంపతులు. కొత్తగా నిర్మించిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అనుబంధ శ్రీ పర్వతవర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం
ఆలయ పరిసరాలు, క్యూ కాంప్లెక్స్లు, ప్రసాద విక్రయ శాలలు కిక్కిరిసిపోయాయి. కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి వద్ద కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తుల సందడి కన్పించింది...ఓ వైపు భక్తులు పోటెత్తడం.. అదే సమయంలో ఆటో డ్రైవర్ల ఆందోళనతో మరోసారి యాదగిరిగుట్ట ప�
నేడే యాదాద్రి వైభవం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు యాదాద్రి ఆలయ పునః ప్రారంభ ఉత్సవాలలో పాల్గోంటారు.
తరతరాలపాటు సగర్వంగా తలుచుకునేలా.. చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయేలా తెలంగాణ ఆధ్యాత్మిక రాజధాని యాదాద్రి సిద్ధమైంది.