Home » Yadadri temple
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయానికి మహార్ధశ పట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
ఆలయ ఈవో భాస్కర్ రావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఇవాళ్టి నుంచి ఈనెల 21వ తేదీ వరకు 11రోజులపాటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తామని త్వరలోనే జీవో ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.
కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
ఖుషి మంచి విజయం సాధించడంతో నేడు కుటుంబంతో కలిసి యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని విజయ్ దేవరకొండ దర్శించుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆగస్టు 27, 28వ తేదీల్లో పాతగుట్టలో లక్ష్మీనరసింహస్వామి నిత్య, శాశ్వత కళ్యాణం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం, లక్ష పుష్పార్చన, శ్రీసుదర్శన నారసింహ హోమం వంటి పూజలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
Yadadri : భక్తులు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. హుండీలో కానుకలు వేస్తున్నారు.
యాదాద్రికి చేరుకున్న నలుగురు సీఎంలు
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకు ఎటువంటి సంబంధంలేదని బండి సంజయ్ ప్రమాణం చేశారు. యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ప్రమాణం చేశారు. ఫామ్ హౌస్ డీల్ కాదని ఈ సందర్భంగా స్వామి వారి పాదాల దగ్గర బండి సంజయ్ ప్రమాణం చేశారు.