బీఆర్ఎస్ నేతల యాదాద్రి పర్యటనపై రగడ.. నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష..!

ఆలయ ఈవో భాస్కర్ రావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

బీఆర్ఎస్ నేతల యాదాద్రి పర్యటనపై రగడ.. నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష..!

Brs Leaders Yadadri Controversy : బీఆర్ఎస్ నేతల యాదాద్రి పర్యటనపై రగడ నెలకొంది. యాదాద్రిలో నిబంధనలకు విరుద్ధంగా నేతలు పర్యటించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో పాటు ఓ పూజారిపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. ఆలయ ఈవో భాస్కర్ రావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎండోమెంట్స్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం దేవాలయం ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలు నిషేధం. నేరం రుజువైతే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Also Read : హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ఫామ్‌హౌసేనా? హైడ్రా అసలు లక్ష్యం ఏంటి..