Home » Yadadri temple
శ్రావణ శనివారం రోజు యాదాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. తొలి శనివారం కావడంతో భారీగానే భక్తులు తరలివచ్చారు. యాదాద్రీశుడి దర్శనానికి బారులు తీరడంతో క్యూ లైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని లఘు దర్శనానికి అనుమతినిస్తున్నార�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ముగిసింది. రోడ్డు మార్గాన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఆయన యాదాద్రిలో పర్యటించారు. ఆలయ పునర్ నిర్మాణ పనులు అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామివారి ఆలయంలో భక్తులకు పూర్తి స్ధాయిలో దర్శనం కల్పిస్తున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈరోజు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు.
తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్న సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మంగళవారం ఉదయం యాదాద్రి ఆలయానికి రానున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయం పునర్మిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. అధికారులు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేస్తున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రిలో పర్యటించనున్నారు. సీజేఐతో పాటు యాదాద్రికి గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ లు వెళ్లనున్నారు. 2021, జూన్ 14వ తేదీ సోమవారం వీరి పర్యటన జరుగనుంది. ప్రస్తుతం యాదాద్రి పునర్ నిర్మాణ పనులు �
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రతిష్ఠాత్మంగా తీసుకొని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆలయ అభివృద్ధి పనులు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా గత ఏడాది నుండి కరోనా ప్రభావంతో పనులు నత్త
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదాద్రిలో క్రమంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఆలయంలో పనిచేసే వారికి వైరస్ సోకుతోంది.
Yadadri temple reconstruction works : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. రింగ్ రోడ్డు, మెయిన్ రోడ్డు విస్తరణలో నివాసాలు కోల్పోయే వారితో సీఎం మాట్లాడారు. యాదాద్రి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇల్లు, దుకాణాలు పోతుంటే తనకు చాలా బాధగా ఉ