Home » Yadadri temple
యాదాద్రి ఆలయం పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మార్చి28న మహా కుంభ సంప్రోక్షణం ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. సంప్రోక్షణంకు 8 రోజుల ముందు మహా సుదర్శన యాగం ప్రారంభమవుతుందన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదాద్రి క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు పరిశీలిస్తున్నారు. సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు.
యాదాద్రి పనులు పరిశీలించనున్న సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంగళవారం యాదాద్రి సందర్శించనున్నారు.
తెలంగాణలోని ప్రవిత్ర పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి ఒకటి.. లక్ష్మినరసింహస్వామి కొలువై ఉన్న ఈ క్షేత్ర పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. తుది దశకు చేరుకున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.
14న యాదాద్రికి సీఎం కేసీఆర్?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..మరోసారి యాదాద్రికి రానున్నారు. ఆలయ పునర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకటైన యాదాద్రి ఆలయాన్ని దసరా నాటికి ప్రారంభించాలనే దిశగా...ప్రయత్నాలు జరుగుతున్నాయి.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఖజానాకు రూ.13లక్షల 5వేల 116 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో గీత తెలిపారు.