Home » Yadadri
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన కారు.. బైక్ను ఢీకొట్టడంతో తల్లీ, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా జిట్టాపురాని�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి వెళ్లనున్నారు. ఆలయంలో జరుగుతున్న పునర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళుతున్నారు. ఫిబ్రవరి 03వ తేదీ ఆదివారం యాదాద్రికి కేసీఆర్ వెళ్లి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయ పు�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం యాదాద్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి కొండపైన జరుగుతున్న ఆలయ విస్తరణ పనుల సమీక్ష నిమిత్తం వెళ్లనున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని అభివృద్ధి పనులపై అధికారుల