Home » Yadadri
యాదాద్రి: తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం దేశంలోనే మరెక్కడా లేని విధంగా ప్రత్యేకతలను సంతరించుకుంటోంది. ప్రపంచస్ధాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకుంటున్న క్రమంలో ఆలయ పునర్నిర్మాణ
హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం యాదాద్రిలో రాచకొండ పోలీస్ వాహనం ఢీ కొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి ప్రణతి (3) ఆదివారం ఉదయం మృతి చెందింది. యాదగిరి గుట్ట పాత లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్ద పోలీసు వాహనం ఢీ కొట్టటంతో తీవ్ర గాయాల పాలైన ప్రణత
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఇక నుంచి బెల్లం లడ్డూలు కూడా ప్రసాదంగా లభించనున్నాయి. ప్రస్తుత ప్రసాద లడ్డూతో పాటు బెల్లం లడ్డూను అదనంగా విక్రయించేందుకు ఆలయ యంత్రాంగం కసరత్తు చేపట్టింది. గత వారం రోజులుగా బెల్లం లడ్డూలను ప్రయోగా
యాదాద్రి : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి (14) హత్య కేసుని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో విచారణను స్పీడప్
యాదాద్రి భువనగిరి జిల్లాలో 9వ తరగతి విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు మిస్టరీగా మారింది. 5 టీంలతో దర్యాప్తు చేపడుతున్నట్లు..త్వరలోనే కేసును చేధిస్తామని డీసీపీ వెల్లడించారు. ఏప్రిల్ 27వ తేదీ శనివారం డీసీపీతో 10tv మాట్లాడింది. హత్య ఎవరు చేశారనే దా�
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హజీపూర్లో దారుణం జరిగింది. పదో తరగతి స్పెషల్ క్లాసులకు వెళ్లిన శ్రావణి అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. బొమ్మలరామారం మండలం హజీపూర్కు చెందిన పాముల నర్సింహ కుమార్తె శ్రావణి.. మేడ్చల్�
యాదాద్రి: భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న పాముల శ్రావణి అనే విద్యార్థినిపై కొందరు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశార
యాదాద్రి : ఎంతమంది బాబాలు మాయలు మోసాలు బైటపడుతున్నా ప్రజలు మాత్రం బాబాల ముసుగులో దగాలు చేస్తున్న వ్యక్తుల వలలో పడుతునే ఉన్నారు. ఈ క్రమంలో మరో బాబా మోసాలు వెలుగులోకొచ్చాయి యాదాద్రి భువనగిరి జిల్లా పుల్లాయగూడెంలో. ప్రజల అమాయకత్వాన్ని �
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 08వ తేదీ నుండి మార్చి 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మొత్తం 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు, అధికారులు ఏర�
అమెరికాలోని ఫ్లోరైడ్లో నల్ల జాతీయులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన గోవర్ధన్ మృతదేహం ఉప్పల్కు చేరుకుంది. ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం చేరుకున్న మృతదేహాన్ని సొంత గ్రామమైన యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం రైకంపేట గ్రామానికి తరలించారు. గోవర్ధన్