Home » Yadadri
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయం పునర్మిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. అధికారులు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేస్తున్నారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కరోనా కలకలం రేపుతోంది.
యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
7 PM టాప్ న్యూస్, 20 వార్తలు, సంక్షిప్తంగా
CM KCR visit Yadadri temple : తుది దశలో ఉన్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రధానాలయ ప్రాంగణంలో కలియ తిరుగుతూ స్థపతి ఆనందాచారి వేలు, ఆనంద్సాయిని నిర్మాణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాడ వీధులు, ప్రాకార మండపాలు, దర్శన సము�
sahara idols : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి…ఆలయ పునర్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఆధ్మాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆలయ ప్రాకారాలను చూడగానే..భక్తి తన్మయత్వం చెం�
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండ్రోజులుగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. పలుచోట్ల కురుస్తున్నకుంభవృష్టికి రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో ఎక్కడిక్�
యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి రైల్వేస్టేషన్ పేరు మారింది. రాయగిరి రైల్వేస్టేషన్ పేరుని యాదాద్రి రైల్వే స్టేషన్గా మార్పు చేశారు. ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రపంచస్థాయ
YADADRI : యాదాద్రి క్యూలైన్లను అధికారులు అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆర్కెటెక్టు ఆనంద్ సాయి పర్యవేక్షణలో నూతన క్యూలైన్ల డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇటీవలే సీఎం కేసీఆర్ యాదాద్రి వచ్చి పునర్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన సంగతి తెల�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ యజ్ఞం.. ఓ అద్భుతం ఆవిష్కరించబోతోంది. 500 మందికిపైగా శిల్పులు చేతిలో.. అందరూ ఆశ్చర్యపడేలా యాదాద్రి సాక్షాత్కరించబోతుంది. మాడ వీధులు, రాజగోపురాలతో యాదాద్రీశుని క్షేత్రం ఆధ�