Home » Yadadri
14న యాదాద్రికి సీఎం కేసీఆర్?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..మరోసారి యాదాద్రికి రానున్నారు. ఆలయ పునర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా భక్తులు పుణ్య స్నానమాచరించేందుకు పుష్కరిణి నిర్మాణం పూర్తైంది.
యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ. 7,41,041 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత పేర్కొన్నారు. కాగా ఆగస్టు15న శ్రీవారి ఖజానాకు రూ. 27,75,203 ఆదాయం సమాకూరింది.
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఖజానాకు రూ.13లక్షల 5వేల 116 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో గీత తెలిపారు.
యాదాద్రి పుణ్యక్షేత్రం సర్వాంగసుందరంగా ముస్తాబవుతోంది. దేవాలయం చుట్టూ ప్రకృతి వానలు, పూల మొక్కలను నాటుతున్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా గుడి చుట్టూ ముస్తాబు చేస్తున్నారు. దేవాలయ ప్రాంగణంలోని కొండపై కృత్రిమ జలపాతం ఏర్పాటు చేశారు అధి
శ్రావణ శనివారం రోజు యాదాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. తొలి శనివారం కావడంతో భారీగానే భక్తులు తరలివచ్చారు. యాదాద్రీశుడి దర్శనానికి బారులు తీరడంతో క్యూ లైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని లఘు దర్శనానికి అనుమతినిస్తున్నార�
కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కుండపోత వానలకు రహదారులు కొట్టుకుపోతున్నాయి. ఇదే క్రమంలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి గుట్ట ఘాట్రోడ్డు పై
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామివారి ఆలయంలో భక్తులకు పూర్తి స్ధాయిలో దర్శనం కల్పిస్తున్నారు.