Home » Yadadri
మార్చి 4 నుంచి 14 వరకు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మార్చి 11న బాలాలయంలో స్వామి వారి తిరు కళ్యాణం జరగనుంది.
యాదాద్రి స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న గర్భాలయం ముందున్న ముఖమండపం ఏర్పాటు చేశారు. చుట్టూ గోపురాలు, ప్రాకారాల నిర్మాణాలు ఆకట్టుకుంటున్నాయి.
రాష్ట్రంలో ఎకరా భూమి విలువ రూ.25లక్షలకు పైనే ఉందని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోనూ భూముల విలువ పెరిగిందని తెలిపారు.
తూర్పు దిశలో తొమ్మిది విల్లాలు, ఉత్తర దిశలో ఐదు విల్లాలను నిర్మించారు. ప్రెసిడెన్షియల్ సూటుకు వెళ్లే మార్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ఇప్పటికే సీఎం కేసీఆర్ ముహుర్తం ఖరారు చేశారు. ఇందుకు సమయం దగ్గరపడుతుంటంతో ఏర్పాట్లు, పనుల పరిస్థితిపై ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టారు.
ఈ సినిమా విజయానంతరం చిత్ర యూనిట్ అన్ని ప్రముఖ దేవాలయాలని సందర్శిస్తున్నారు. తాజాగా యాదగిరి నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించారు. హీరో బాలకృష్ణతో పాటు..................
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసంలో చివరి ఆదివారం కావడంతో యాదాద్రికి క్యూ కట్టారు ప్రజలు.
యాదాద్రి ఆలయానికి మంత్రి మల్లారెడ్డి భారీ విరాళం
యాదాద్రి క్షేత్రం మహాఅద్భుతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి తెలిపారు. దేశంలోనే...గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోందన్నారు.
మంగళవారం క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి ఆకు పూజను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆంజనేయుడిని కొలుస్తూ..వేదమంత్ర పఠనం, పంచామృత అభిషేకం, సింధూరంతో ఆలయ అర్చకులు అలంకరించారు.