Yadadri

    కరోనా..దేవుడా : ఖాళీగా గుళ్లు..చిల్కూరు బాలాజీ టెంపుల్ మూసివేత

    March 19, 2020 / 06:16 AM IST

    కరోనా..కరోనా..ఎక్కడ చూసినా ఇదే చర్చ. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ప్రతి రంగంపై ఈ వైరస్ ఎఫెక్ట్ పడిపోయింది. ఆర్థిక రంగంపై ప్రభావం చూపెడుతోంది. ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. దేవుడిపై కూడా దీని ఎపెక్ట్ పడిపోయింది. గుళ్లకు వెళ్లాలంటేనే..వెను

    అత్తింటి ముందే అల్లుడు అనుమానాస్పద మృతి : హత్యా? ఆత్మహత్యా…? 

    December 10, 2019 / 06:51 AM IST

    అత్తింటి మందే అల్లుడు మృతి చెందాడు. మంటల్లో కాలిపోతు మృతి చెందాడు. యాదాద్రి జిల్లా..రాజపేట మండలం దూదివెంకటాపురం గ్రామంలో ఈ దారుణం జరిగింది. అత్తగారి ఇంటిముందే అల్లుడు కొల్లూరి నరేశ్ చనిపోయాడు. కానీ..తమ కొడుకు ఆత్మహత్య చేసుకోలేదనీ..అత్తిం�

    రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం : సెల్ టవర్ ఎక్కిన రైతన్న  

    November 20, 2019 / 09:17 AM IST

    సాగు చేసే రైతులు నిరసన వ్యక్తంచేయాల్సిన దుస్థితికి చేరుకున్నారు.కష్ట నష్టాలకు వెరువకుండా పాడి పంటలు పండించే రైతులు తమ భూముల కోసం పోరాడాల్సిన పరిస్థితికి వచ్చారు. పాసు పుస్తకాల కోసం సంవత్సరల తరబడి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న క్రమం�

    గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ : తెలంగాణ యువతకే ప్రాధాన్యత  

    November 1, 2019 / 09:22 AM IST

    దేశంలోని తొలి స్మాల్ స్కేల్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం(నవంబర్ 1,2019) ప్రారంభించారు.  ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..స్మాల్ స్కేల్ �

    రూ.1553 కోట్ల పెట్టుబడులు.. 34వేల మందికి ఉపాధి : ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభించిన కేటీఆర్

    November 1, 2019 / 06:10 AM IST

    రూ.1553 కోట్ల పెట్టుబడులు... 435 ఎకరాల్లో 450 పరిశ్రమలు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 34వేల మందికి ఉపాధి... యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం

    కేటీఆర్ చేతుల మీదగా ప్రారంభం కానున్న యాదాద్రి SME పార్క్

    October 30, 2019 / 05:25 AM IST

    యాదద్రి జిల్లాలోని దండుమల్కాపూర్ దగ్గర TSIIC-TIF-SME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్… రాష్ట్రంలోని చిన్న మరియు మధ్యతరహా పారిశ్రామికవేత్తల కల. ఈ కల నిజం కాబోతుంది. దేశంలోనే SME( చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు)ల కోసం ఇలాంటి మొట్టమొదటి పారిశ్రామిక క్లస్టర�

    ఆర్టీసీ బస్సు బోల్తా.. 30మందికి గాయాలు

    October 21, 2019 / 03:54 PM IST

    యాదాద్రి జిల్లా భువనగిరి చౌరస్తా దగ్గర ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కారును ఢీకొని

    యాదాద్రి శిలలపై ఆ పేర్లు తొలగింపు

    September 7, 2019 / 10:08 AM IST

    యాదాద్రి శిల్పాలపై  రాజకీయ బొమ్మలు చెక్కడం పట్ల తీవ్ర విమర్శలు తలెత్తటంతో వైటీడీఏ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆలయ స్తంభాలపై ఉన్న కేసీఆర్ కిట్, హరితహారం అనే పదాలను తొలగించారు. మిగిలిన అన్ని ప్రభుత్వ పధకాల చిత్రాలు అలానే ఉంచారు. �

    శిల్పులే చెక్కారు..మేం చెప్పలేదు – యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథార్టీ

    September 6, 2019 / 03:54 PM IST

    యాదాద్రి ఆలయంలో శిల్పాలపై చెలరేగుతున్న వివాదంపై వైటీడీఏ (యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథార్టీ) స్పందించింది. సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం వైటీడీఏ ప్రత్యేక అధికారి కిషన్ రావు, శిల్పులు మీడియాకు వివరణనిచ్చారు. శిలలపై రాజకీయ ప�

    యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు

    May 15, 2019 / 04:39 AM IST

    భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ కోరినవారికి కొంగుబంగారంగా మారిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు జరగనున్నాయి.యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం(15 మే 2019) నుంచి మూడు రోజుల పాటు స్�

10TV Telugu News