Home » yanamala ramakrishnudu
చైనాలో కరోనా కంటే రాష్ట్రంలో ఎల్లోవైరస్ ప్రమాదకరమైందని పౌరసరఫరాలశాఖమంత్రి శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో 55 లక్షలమందికి జగన్ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంటే ఎల్లోమీడియాలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మం
రాష్ట్ర రాజకీయాలలో ఆయనకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు అనుభవించిన ఆయన.. ఇప్పుడు సడన్ గా పార్టీ కేడర్ దృష్టిలో హీరో
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాలను పసిగట్టలేక చివరకు శాసనమండలిలో వైసీపీ వెనుకంజ వెయ్యక తప్పలేదు. అమరావతిపై సాగిన పోరులో చివరకు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు ఫలించాయి. తెలుగుదేశం పార్టీ వేసే ఎత�
ఏపీ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు బ్రేక్ పడింది. ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారు ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్. దాంతో జగన్ ప్రభుత్వం జోరుకి అడ్డుకట్ట పడింది. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంత�
వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు మండలిలో బ్రేకులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలసీని తాము వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద నోటిసిచ్చామని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు.
శానసమండలిని రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. ఎలాగైనా బిల్లులను నెగ్గించుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కానీ మండలి రద్దు అంత సులభం కాదంటూ సంచలన వ్యాఖ్యలు
ఏపీ రాష్ట్రంలో సీఎస్..వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ఉంది. ఇరువురి మధ్య వివాదం ముదురుతోంది. విమర్శలు..ఆరోపణలతో విరుచుకపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. సీఎం చంద్రబాబుతో సహా ఇతర నేతలు సీఎస్ వ్యవహారశైలిపై మండిపడుతున్నారు. తాజాగా యనమల తీవ్రస్థాయిలో �
యనమల కామెంట్స్: ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆర్ధికశాఖలో తలదూరుస్తున్నారంటూ యనమల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఎస్ నియామకంతో పాటు, నిర్ణయాలను ఆర్థిక మంత్రి యనమల తప్పుబట్టారు. ఆర్థిక శాఖలో వ్యవహారాలపై సీఎస్ సూచనలు, నిధుల సమ
తూర్పుగోదావరి: ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతల్లో ఒకరిగా మంత్రి యనమల రామకృష్ణుడికి గుర్తింపు ఉంది. వరుసగా 6 సార్లు ఆయన తుని నుంచి విజయం సాధించారు.
ఏపీలో మార్చి నెలాఖరులోగా 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి.