-
Home » YCP Candidate
YCP Candidate
పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
April 25, 2024 / 07:43 AM ISTవైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు.
2004 నుంచి గెలుపు కోసం తంటాలు, ఈసారి టీడీపీ అభ్యర్థి ఎవరు? గుంటూరు తూర్పులో పట్టు ఎవరిది?
January 14, 2024 / 10:59 PM IST2019 ఎన్నికల్లో అప్పటివరకు వైసీపీలో ఉన్న నసీర్ అహ్మద్ ను టీడీపీలో చేర్చుకుని బరిలోకి దింపినా ఫలితం లేకపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తిరిగి టికెట్ దక్కటం కష్టమే అని టీడీపీ వాళ్లే వ్యాఖ్యానిస్తున్నారు.
Mekapati Vikram Reddy : ఆత్మకూరు శాసనసభ ఉపఎన్నికకు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి నామినేషన్
June 2, 2022 / 04:34 PM ISTగౌతంరెడ్డి సోదరుడు విక్రమ్రెడ్డిని వైసీపీ నాయకత్వం అభ్యర్థిగా నిర్ణయించింది. నామిషన్ దాఖలు చేసిన విక్రమ్రెడ్డి.. ఉప ఎన్నికను సీరియస్గా తీసుకుంటాన్నారు. మరోవైపు ఆత్మకూరులో లక్ష ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తామని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి…
Badwel By-Election : బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా సుధ నామినేషన్
October 5, 2021 / 07:41 AM ISTకడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికపై వైసీపీ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈఎన్నికలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ స్థానానికి వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ నామినేషన్ దాఖలు చేశారు.
YCP Candidate Sudha : వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి : డా.సుధ
September 30, 2021 / 07:52 PM ISTవైసీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలే బద్వేల్ ఉప ఎన్నికలో తనను గెలిపిస్తాయని అభ్యర్థి డాక్టర్ సుధ ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు.
Physiotherapist M.Gurumoorthy : తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా పోటీ.. డాక్టర్ గురుమూర్తి ఎవరంటే?
March 16, 2021 / 08:27 PM ISTతిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. గురుమూర్తి పేరును అధికారికంగా వైసీపీ ప్రకటించింది. డాక్టర్ మడిలా గురుమూర్తి పేరును ఏపీ సీఎం జగన్ ఖరారు చేశారు.
తెరపైకి కొత్త అభ్యర్థి : తిరుపతి ఉప ఎన్నిక బరిలో జగన్ పర్సనల్ ఫిజియో థెరపిస్ట్ గురుమూర్తి
November 21, 2020 / 08:14 AM ISTTirupati Lok Sabha by – election : తిరుపతి లోక్సభ బరిలో దిగేది ఎవరు.. దివంగత నేత దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారా.. లేక కొత్తవాళ్లు ఉంటారా.. ఈ ప్రశ్నలకు వైసీపీ…
చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్పై కేసు నమోదు
April 9, 2019 / 03:52 PM ISTచీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఆమంచి కృష్ణమోహన్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమావేశం నిర్వహించవద్దని పోలీసులు చెప్పడంతో.. ఆమంచి వారితో…