-
Home » YCP vs TDP
YCP vs TDP
బాలయ్య ఇలాకాలో హీటెక్కిన పాలిటిక్స్.. మరోసారి క్యాంప్ రాజకీయాలు
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇలాకాలో రాజకీయాలు హీటెక్కాయి. హిందూపురం మున్సిపాలిటీలో రేపు చైర్మన్ ఎన్నిక జరగనుంది.
పోలింగ్ రోజు కూటమిలో నాల్గో పార్టనర్ చేరాడు.. అయినా వైసీపీదే విజయం : అంబటి రాంబాబు
ఏపీలో పోలింగ్ రోజు కూటమిలో నాల్గో పార్టనర్ చేరాడు.. అయినా వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోంది.. మరోసారి ఏపీకి జగన్ సీఎం కాబోతున్నారని అంబటి రాంబాబు అన్నారు.
ఏపీలో టెన్షన్ టెన్షన్.. పలు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు.. రంగంలోకి అదనపు బలగాలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిలపై హత్యయత్నం జరిగింది. అర్థరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ.. చంద్రబాబు, లోకేశ్ పై ఎఫ్ఐఆర్ నమోదు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫేక్ ప్రచారంపై సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ ఫిర్యాదు చేయడంతో ..
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార, ప్రతిపక్ష సభ్యులు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.
వైసీపీలో చేరాలని మా ఇంటి చుట్టూ తిరిగినప్పుడు ఆ విషయం గుర్తుకు రాలేదా?
వైసీపీ హయాంలో ప్రజల ఆస్తులను కాపాడుకోలేక పోయాం. పాలనలో జరుగుతున్న తప్పిదాలను సీఎం జగన్ కు చెప్పడానికి అవకాశం రాలేదు. జగన్ తో మనస్సు విప్పి మాట్లాడే అవకాశం రాలేదని సి. రామచంద్రయ్య అన్నారు.
గుంటూరు వైసీపీ కార్యాలయంపై దాడి.. వాళ్లను వదిలేది లేదంటూ మంత్రి రజిని సీరియస్ వార్నింగ్
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ కార్యాలయం ఇవాళ ప్రారంభించాల్సి ఉంది.. ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు కార్యాలయంపై రాళ్ల దాడిచేశారు.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి విడుదల రజని అన్నారు.
నగరి కోర్టులో ముగ్గురిపై పరువు నష్టం దావా వేసిన మంత్రి రోజా
తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని పేర్కొంటూ ముగ్గురిపై పరువు నష్టం కేసును మంత్రి రోజా దాఖలు చేశారు.
CM Jagan: రాజమండ్రి జైలుకు చంద్రబాబు.. లండన్ నుంచి తిరిగి రానున్న సీఎం జగన్ .. ఏపీకి ఏ సమయానికి చేరుకుంటారంటే..
చంద్రబాబు జైలుకెళ్లడం, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో లండన్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన ముగించుకొని సోమవారం అర్థరాత్రి సమయంలో ఏపీకి రానున్నారు.
Minister Ambati Rambabu: ఎన్నికల ఖర్చుకోసం బీజేపీ ఫండ్ పంపితే మింగిన ఘనత కన్నా లక్ష్మీనారాయణది
వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకొని, బీజేపీకి భయపడి హై డ్రామాలు చేసిన వ్యక్తి కన్నా అని అంబటి విమర్శించారు.