Home » YCP
సీఎం, మంత్రుల సంతకం లేకుండా ఫైళ్లు ఉంటాయా అని ప్రశ్నించారు. గతంలో మంత్రులుగా పని చేసిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి వారు ఇప్పుడు కేబినెట్ లో కూడా ఉన్నారు.. వారేం అంటారు అని నిలదీశారు.
పులి ఒక అడుగు వెనక్కు వేస్తే బయపడినట్లు కాదు. వైసీపీ నేతలు వేస్తున్న రాళ్లతో టీడీపీ అధినేత చంద్రబాబు అంతపురం కట్టడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిచి చంద్రబాబు సీఎం అవ్వటం ఖాయమని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఆ స్థాయి వ్యక్తిపై అక్రమంగా కేసులు పెట్టి రిమాండ్ కు తరలించడం దారుణం అన్నారు.
ఏ ముఖం పెట్టుకుని మేనిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారంటూ నిలదీశారు.
ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తున్నాననే తప్పుడు ఆరోపణలు
చంద్రబాబు హయాంలో ఎక్కడైతే దొంగ ఓట్లు నమోదయ్యాయో అటువంటి ఓట్లనే గుర్తించి ప్రస్తుతం తమ ప్రభుత్వం తొలగిస్తోందని తెలిపారు. ఈ దొంగ ఓట్లు తొలగిస్తే ఎక్కడ తన బలం పడిపోతుందోనన్న భయంలో చంద్రబాబు ఉన్నాడని పేర్కొన్నారు.
అమరావతి పేరుతో డబ్బులు కొట్టేశారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకి దమ్ముంటే, నిజాయితీ ఉంటే సమాధానం చెప్పాలన్నారు. ఐటీ నోటీసు ఇచ్చి ఏడాది అయినా ఎందుకు దాచారని ప్రశ్నించారు.
ఢిల్లీలో ఏపీ ఓట్ల పంచాయితీ
సీఎం జగన్ ప్రయాణించే దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరి వైసీపీ నేతలు చక్రపాణి రెడ్డి, కేజే కుమార్, కేజే శాంతి, అమ్ములు.. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ఫొటోలతో మాత్రమే పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
వైసీపీ ఓటర్లే లక్ష్యంగా జరుగుతున్న కుట్రలపై ఈసీకి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు. అదే రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఢిల్లీ రానున్నారు.