Home » young man
రాజధానిలో కరోనా ఎంట్రీ ఇచ్చిందన్న వార్తలే భయపెడ్తుంటే… వైరస్ బారినపడ్డ బాధితుడు మరో 85 మందిని కలిశాడన్న ప్రచారం మరింత వణికిస్తోంది. వారందరికీ వైరస్ సోకిందా? అదే జరిగితే.. ఆ 85 మంది నుంచి ఇంకెంతమందికి అంటుకుంది? వీరందరూ ఎక్కడున్నారో వెతికి �
కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో భద్రతా లోపాలు బైటపడ్డాయి. ట్రిపుల్ ఐటీ ఉమెన్స్ కాలేజీ హాస్టల్ లోకి ఓ దుండగుడు ప్రవేశించాడు. ఈ విషయం సెక్యూరిటీలు కూడా పసిగట్టలేకపోయారు. అలా రహస్యంగా హాస్టల్ లోకి ప్రవేశించిన సదరు యవకుడు ఒకరోజంతా హాస్టల
ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లాలో గిరిజన యువకుడిని 15 కిలో మీటర్లు డోలిలో మోసుకెళ్తూ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
చిత్తూరు జిల్లా జల్లికట్టులో విషాదం నెలకొంది. రామకుప్పం మండలం పెద్దబల్దారు గ్రామంలో జల్లికట్టులో ఎద్దు పొడిచి ఓ యువకుడు మృతి చెందాడు.
మాచర్చ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు ధ్వంసం ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ విప్ కారుపై దాడి చేసిన ఘటనలో రాయపూడికి చెందిన సురేష్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిన్న సాయంత్రం యువకుడిని పోలీసులు అదుప�
విజయవాడలోని గవర్నర్ పేటలో విషాదం చోటు చేసుకుంది. అపార్టుమెంట్ లిఫ్ట్ రాకముందే లోపలికి వెళ్లి కిందపడి యువకుడు మృతి చెందారు.
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టిక్ టాక్ వీడియో ఓ యువకుడి ప్రాణం తీసింది.
వాగులో యువకుడు కొట్టుకుపోయాడు. చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. నీళ్లల్లో చెట్టును పట్టుకుని ఉన్న యువకుడిని స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు.
పాములతో ఆటలు ఆడటం కామన్ అయిపోయింది. చాలామంది ప్రమాదమని తెలిసి కూడా విష సర్పాలతో పరాచకలాలడుతున్నారు. ఓ యువకుడు ఫేస్ బుక్ లైవ్ వీడియోలో భారీ పాముతో ఆటలాడాడు. పాము నోరు తెరిచి కాటేసేందుకు ప్రయత్నిస్తుంటే తప్పించుకుంటూ దాన్ని మరింత రెచ్చకొట్ట
అక్కకు తెలియకుండా చెల్లిని, చెల్లికి తెలియకుండా అక్కను మాయమాటలతో మోసం చేశాడు ఓ మాయగాడు. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ట్రాప్ చేశాడు కేటుగాడు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన బి.హేమంత్ కుమార్..