Home » young man
తనను ప్రేమంచడం లేదని, ప్రేమను వ్యతిరేకిస్తోందని ప్రియురాలిని కత్తితో కసితీరా పొడిచాడు. అడ్డుగా వచ్చిన తండ్రిని సైతం వదల్లేదు ఆ ప్రేమోన్మాది. అతడిపై కూడా దాడి చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న ఆ యువతిని ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందు�
కరోనా మానవత్వాన్ని చంపేస్తోంది. సొంతవాళ్లు చనిపోతున్నా..జరగాల్సిన చివరి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం లేదు. కరోనా భయంతో ఎవరైనా దూర ప్రాంతాల నుంచి ఇంటికి వచ్చే వారిని రావొద్దంటున్నారు. ఒకవేళ వచ్చినా..క్వారంటైన్ కేంద్రంలోనే ఉండాలని చ
గుంటూరును న్యూడ్ వీడియోల వ్యవహారాలు వెంటాడుతున్నాయి. ఓ యువతి ఫోటోకి మార్పింగ్ చేసి బెదిరింపులకు దిగిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. రఘుబాబు అనే యువకుడు ఓ యువతికి ఇన్ స్టా గ్రామ్
కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచమంతా పోరాడుతోంది. దీని కోసం ఎన్నో రూల్స్ పెట్టుకున్నాం. వాటిని ఆంక్షలు అనుకున్నా..ప్రజారోగ్యం కోసం పాటించటం అందరి బాధ్యత. కానీ బాధ్యత మరచి ఏమాత్రం బుద్ధి లేకుండా ప్రవర్తించిన వ్యక్తికి బుద్ది వచ్చేలా చేసాడు �
అతడు కరోనాను జయించాడు. వైరస్ పై పోరడాడు. సరైన వైద్యం తీసుకుంటే..ఏమీ చేయదని నిరూపించాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజమండ్రికి చెందిన వ్యక్తి. వైరస్ సోకడంతో మరణిస్తారనే భయం ఉన్న వారందరికీ ధైర్యం నింపాడు ఈ యువకుడు. వైద్యుల సూచనలు పాటిస్త�
కరోనా వ్యాధి అత్యంత ప్రమాదకరం. దీనికి మందు లేదు. ఏదైనా ఉందంటే వైరస్ సోకిన వ్యక్తి..క్వారంటైన్ లో ఉండాలి..ఎవరితో కలవద్దు..14 రోజుల పాటు ఇలాగే ఉండాలి..వీరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటాం..ప్లీజ్ సహకరించండి..అంటూ తెలుగు రాష్ట్రాల పాలకులు, వ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ మరో రెండు కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పదికి చేరింది.
తెలంగాణలో తొలి కాంటాక్ట్ కేసు నమోదు అయింది. హైదరాబాద్ కు చెందిన 35 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ సోకింది.
అతడిది నిజమైన ప్రేమ. ఆ ప్రేమే అతడిని చావుకు దగ్గర చేసింది. ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడానికి దైర్యం చాలలేదు. పెళ్లికి సిద్ధమైన మరో యువతిని తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడు. ప్రేమ, పెళ్లికి మధ్య నలిగిపోతూ ఎవరికి న్యాయం చేయాలో అర్థంకాలేదు.. �
సాధారణంగా మగ వాళ్లు ఆడవాళ్లను టీజ్ చేయటమో...ప్రేమపేరుతో వెంటపడటం... ఇంకొంచెం పరిచయం పెరిగాక కోరిక తీర్చమని వేధించటం..అది నచ్చకపోతే ఆడవాళ్ళు కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టటం ఇలాంటి వార్తలు చూస్తూ ఉంటాం. కానీ...హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల�