Home » Ys Jagan Mohan Reddy
నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడగానే కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆయనను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు.
క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయించారు.
సీఆర్డీఏ ఇచ్చిన ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ పై హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది.
ప్రముఖుల కోసం, పర్యాటకుల కోసమే విలాసవంతమైన భవనాలను నిర్మించి ఉంటే.. ఆ విషయం బయటకు చెప్పకుండా ఎందుకంత రహస్యంగా ఉంచారన్న దానికి వైసీపీ నేతల నుంచి సమాధానం రావడం లేదు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు బస చేసేందుకు రాజప్రాసాదాలు నిర్మించామని చెబుతున్న మాజీ మంత్రులు... కనీసం ఎన్నికల ప్రసంగాల్లో సైతం వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు...
Nara Lokesh Red Book : నారా లోకేశ్ రెడ్ బుక్పై తీవ్రంగా స్పందించిన జగన్..!
ఈసారి నిబంధనల ప్రకారమే సీట్లు కేటాయింపు ఉంటుందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
ఈలోపు కార్యకర్తలకు అండగా ఉండండి అని పార్టీ నేతలకు సూచించారు జగన్. వారం రోజుల పాటు ప్రతీ కార్యకర్తను కలిసి ధైర్యం చెపాల్పని పార్టీ నేతలతో చెప్పారు జగన్.
Pawan Kalyan : ఏపీ రాజకీయాలను తనవైపు తిప్పుకున్న పవర్ స్టార్