Home » Ys Jagan Mohan Reddy
RK Roja : చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి.. కానీ.. మంచి చేసి ఓడిపోయాం.. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం.. అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో జగన్ ముద్ర పడ్డ అజయ్ జైన్, శ్రీలక్ష్మీ, పీఎస్సార్ ఆంజనేయలు, సునీల్ కుమార్, కేవీవీ సత్యనారాయణలు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.
అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు చంద్రబాబు.
వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఘోర పరాజయం చెందడం, భారీ మెజార్టీలతో కూటమి అభ్యర్థులు గెలవడం.. వీటన్నింటికి కారణాలు ఏంటి? అనే అంశంపై చర్చిస్తున్నారు.
ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ ముగ్గురు అధికారుల బదిలీలతో జగన్ పేషీ ఖాళీ అయ్యింది.
ఎన్నికల్లో ఓడిపోయినా.. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు మేము అండగా ఉంటామని మోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన అన్నీ తట్టుకున్నారు. ప్రజలను చైతన్యవంతం చేశారు. ప్రజలకు అండగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి.
పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Chandrababu Naidu Success Story : జీరో నుంచి హీరో.. దటీజ్ చంద్రబాబు..
Pawan Kalyan : ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్.. కూటమి విజయంలో కీలక పాత్ర