Home » Ys Jagan Mohan Reddy
టికెట్ దక్కని నేతలు భగ్గుమంటున్నారు. వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని నేను మొదలుపెట్టిన కార్యాచరణ వైసిపి నేతకు కంటగింపుగా మారింది. రాబోయే ఎన్నికల్లో కాపులు కచ్చితంగా నిర్ణయాత్మక, క్రియాశీలక పాత్ర పోషిస్తారు.
ఎన్టీఆర్ కూతురు బీజేపీ అధ్యక్షురాలు అయినట్లే, వైఎస్ కూతురు కాంగ్రెస్ కు అధ్యక్షురాలు అవుతుందేమో అని కామెంట్ చేశారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన బ్రదర్స్ను సంప్రదించినా.. వారు అసెంబ్లీ బరిలోనే ఉంటామని చెప్పినట్లు సమాచారం. ఇక జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయను పోటీ చేయించాలనుకున్నా.. ఆమె కూడా విముఖత వ్యక్తం చేయడంతో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభి�
వైసీపీలో ఇంఛార్జ్ లను సీఎం జగన్ మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 27మంది ఇంఛార్జిలతో రెండో జాబితాను విడుదల చేశారు.
తన ఇంట్లో తాను చిచ్చు పెట్టుకున్న జగన్ మాపై పడటమేంటి? జగనన్న వదిలిన బాణాన్ని అని అప్పుడు రాష్ట్రమంతటా తిరిగిన షర్మిల ఇప్పుడు రివర్స్ లో తిరుగుతోంది. తల్లి - చెల్లి వ్యవహారాన్ని జగన్ తాను చూసుకోలేకపోతే మాకేంటి సంబంధo?
జగన్ తో లాభం లేదని ప్రజా సర్వే చెబుతుంటే, ఇక ఎమ్మెల్యేలను బదిలీ చేసి ఏం లాభం? అని చంద్రబాబు ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీపై యుద్ధం చేసిన వ్యక్తికి ఇలా చేయడం చాలా బాధేసింది. మల్లాది విష్ణుపై ఎలాంటి అవినీతి ఉందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి.
Ravichandra Reddy : వైసీపీ ఓటు బ్యాంకు చీల్చే కుట్ర జరుగుతోంది- రవిచంద్రా రెడ్డి సంచలన ఆరోపణలు
Tulasi Reddy : జగన్ ఓటు బ్యాంకు సగం మాదే- తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు