Home » Ys Jagan Mohan Reddy
నేను ఎప్పుడూ సీటు మార్చలేదు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్ ని మార్చాలి.
సీఎం జగన్ కు అమర్నాథ్ అంటే ఏంటో తెలుసు. నాకు ఏం చేయా ఆయనకి తెలుసు. నేను పార్టీకి ఎలాంటి సేవ చెయ్యాలో ఆయనకి తెలుసు
వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని గెలిస్తే.. నా బుద్దా భవన్ ఇచ్చేస్తా. ఓడితే.. కేశినేని భవన్ నాకిచ్చేస్తారా..? వల్లభనేని వంశీ, కొడాలి నాని మీద ఒక్క మాటైనా మాట్లాడవా..? కొడాలి నాని, కేశినేని నానిలతోనే మాకు ఇన్నాళ్లూ ఇబ్బంది. ఇవాళ్టితో మాకు ఆ ఇబ్బంది ప
ముఖ్యంగా నెల్లూరు, ఒంగోలుతో పాటు గుంటూరులోని రెండు నియోజకవర్గాలు, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నియోజకవర్గాలు, విశాఖ, విజయనగరం వంటి ప్రధానమైన ఎంపీ సెగ్మెంట్లపై సీఎం జగన్ ఎక్కువగా దృష్టి పెట్టారు.
పార్టీలో చేరికలు, ఆర్థికంగా బలమైన అభ్యర్థులు, నిధుల సమీకరణ, అధికార యంత్రాంగం మద్దతు.. ఇలా అన్ని వనరులు సమీకరించుకోవడం, సేకరించుకోవడం తేలిక అవుతుంది.
సీఎం జగన్ తనను సొంత చెల్లిలా చూసుకున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు.
ప్రజల కోసం జగన్ చెప్పిన పని చెయ్యడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. మంత్రి అయిపోవాలనే ఆలోచన ఏదీ లేదు.
మాకు దొంగ ఓట్లు అవసరం లేదన్న అంబటి రాంబాబు.. జగన్ ని అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు.
నాకు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ మాజీ సీఎం అయ్యారని పాల్ అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉండగా కలిసేందుకు 80సార్లు అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వలేదని వాపోయారు.
వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకి నార్త్ లో సీట్లు తగ్గితే కచ్చితంగా వైసీపీ మద్దతు తీసుకునే అవకాశం ఉండటంతో ప్రత్యేకంగా లోక్ సభ అభ్యర్థులపై ఫోకస్ పెట్టింది వైసీపీ అధినాయకత్వం.