Home » Ys Jagan Mohan Reddy
ప్రభుత్వం నిజాయితీగా ఉన్న విషయం చెబుతోంది. రాజకీయ అజెండాకు అంగన్ వాడీలు బలికావద్దు. జగన్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారు.
ఎన్నికల సమయంలో టికెట్ కోసం ఆశావహులు పెరగడం సహజం. కుటుంబంలో విభేదాలు వస్తుంటాయి. వాటిని సరి చేసుకుని ముందుకెళ్తాం.
విధుల్లో చేరాలని బెదిరించినా, ఎస్మా చట్టాన్ని ప్రయోగించినా సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మైలవరం నియోజకవర్గంలో స్వపక్షంలోనే కొన్ని శక్తులు ఇబ్బందికరమైన పరిస్థితులను కలగజేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వాటిని చూసి విసుగు చెందే మధ్యలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా అని చెప్పారు.
మూడో లిస్టులో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వారంతా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు.
ఇప్పటికే గుడివాడ అమర్నాథ్ కు అనకాపల్లి నుంచి దూరం చేసింది పార్టీ. ఎక్కడ సీటు ఇస్తారో ఇంకా చెప్పలేదు. మంత్రులు వేణుగోపాలకృష్ణ, ఆదిమూలపు సురేశ్, మేరుగ నాగార్జునకు ఇప్పటికే స్థానాలు మార్చేశారు.
ఇప్పటికే గుంటూరు టికెట్ ఇవ్వకపోవడంతో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదని, అలాంటి పార్టీని మేము పట్టించుకోము అని సజ్జల వ్యాఖ్యానించారు.
తన సొంత రెడ్డి సామాజిక వర్గంతో పాటు టీడీపీకి సాంప్రదాయంగా కలిసి వచ్చే కమ్మ, బలిజ ఇతర సామాజిక వర్గాలను కలుపుకుంటే తన గెలుపు ఖాయమని ఆయన ధీమాగా చెబుతున్నారు.
నా కోసం వంద రోజులు కష్టపడండి. సైకిల్ ఎక్కి రోడ్లపై తిరగండి. మీ జీవిత బాధ్యత నేను తీసుకుంటా. మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నేను ఇస్తా.