Home » Ys Jagan
మాజీ మంత్రి, రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలపై దుర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
"సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటనలో ఉండగానే ఏపీపై దుష్ప్రచారం చేస్తూ కొందరు తప్పుడు మెయిళ్లు చేశారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులందరికీ పెద్దిరెడ్డి అనుచరుడు ఈ మెయిళ్లు పెట్టారు" అని అన్నారు.
"తీర్థయాత్రలు, జైత్రయాత్రలు, విజయయాత్రలు, దండయాత్రలు, ఓదార్పు యాత్రలు చూసేశాం. ఇప్పుడు జగన్ జైలు యాత్రలు చూస్తున్నాం" అని అన్నారు.
ఇక నెక్స్ట్ అరెస్ట్కు పెద్ద గ్యాప్ ఉండకపోవచ్చని అంటున్నారు. త్వరలోనే అరెస్ట్ అవుతారని ప్రచారంలో ఉన్న వారిలో ఇద్దరు వైసీపీ అగ్రనేతల వంతు కూడా రావొచ్చంటున్నారు.
ఇప్పుడు రాజ్ కేసిరెడ్డి మీకు అనుకూలంగా మారగానే అమాయకుడు అయిపోయాడు అని పేర్ని నాని అన్నారు.
"రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు. ఇదే సంప్రదాయం కొనసాగితే… టీడీపీలో ఎవ్వరూ ఉండరు. అందరూ జైళ్లకు వెళ్లాల్సివస్తుంది" అని అన్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్సీఎల్టీలో ఊరట లభించింది.
ఇప్పుడు కూటమిలో మరో మిత్రపక్షం వంతు అన్నట్లుగా ఉంది. బీజేపీ కూడా కడప నుంచే తన కార్యాచరణకు రెడీ అవుతోంది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారుల ఛార్జ్షీట్లో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పేరును ..