Home » Ys Jagan
క్రిమినల్ ఆలోచనలతో ఇలాంటి పర్యటనలు చేస్తున్నారు. మేము అప్రమత్తంగా లేకపోతే పెద్ద ప్రమాదం సంభవించేది.
రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈ మెయిల్స్ పెట్టడాన్ని సీరియస్ గా తీసుకోవాలని పలువురు మంత్రులు చెప్పారు.
జగన్ను అడ్డుకున్న ఎస్పీ
జగన్ది పరామర్శ యాత్ర కాదు, విధ్వంస యాత్ర అని ఆరోపిస్తోంది టీడీపీ. జగన్ పర్యటనతో మామిడి రైతుల బాధలు ఎక్స్పోజ్ అవుతాయనే..కూటమి నేతలు టూర్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటోంది వైసీపీ.
ఇది ప్రజల మీద జరిగిన కుట్ర. ఇది దేశ ద్రోహ నేరంగా పరిగణించాలని సీఎంను కోరతా.
జగన్ కు దూరపు బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి..ఇక సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్న ఆళ్ళ నాని, పెండెం దొరబాబు, మోపిదేవి వెంకటరమణ వంటి వారు కూడా కాదనుకుని దూరమయ్యారు.
వైసీపీ సర్కార్, టీటీడీ గత పాలక మండలిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.
జగన్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అడ్డుకుంటున్నారు.
ప్రతిపక్షంలో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటామో.. అధికారంలో ఉన్నప్పుడూ అంతకంటే బాధ్యతగా ఉండాలి.