YS Jaganmohan Reddy

    AP CM Jagan: సీఎంగా రెండేళ్లు.. తొమ్మిదేళ్ల పోరాటం ఫలించిన రోజు

    May 30, 2021 / 07:24 AM IST

    జగన్ తొమ్మిదేళ్ల పోరాటం ఫలించిన రోజు ఇది. తన కుటుంబం, పార్టీ నాయకులు, అభిమానులు, అనుచరులతో పాటు తాను కూడా కలగన్న తరుణమది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసి.. ఇవాళ్టికి రెండేళ్లు. ఈ రెండేళ్లలో జగన్.. ఎన్నో సంచలన నిర్ణయా�

    బాబు కూల్చిన గుళ్ళు పునర్నిర్మాణం – సీఎం జగన్ శంకుస్ధాపన

    January 8, 2021 / 10:37 AM IST

    CM YS Jagan lay stone temples demolished during tdp rule in vijayawada :  చంద్రబాబు నాయుడు  ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చేసిన ఆలయాలను తిరిగి నిర్మించేందుకు వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనవరి 8, శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి విజయవాడలోని సీతమ్మవారి పాద�

    ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై ఆర్ధిక మంత్రికి లేఖ రాసిన సురేష్ ప్రభు

    December 3, 2020 / 12:42 AM IST

    suresh prabhu wrote a letter to nirmala sitharaman on AP financial status : ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్ధితి ఆందోళనకరంగా మారిందంటూ కేంద్ర మాజీమంత్రి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటి ప్రభుత్వం అప్పులు చేస్తో�

    ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

    November 17, 2020 / 02:14 PM IST

    Ap High Court suspends Endowments department issued memo : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టులో మరోసారి చుక్కెదురైంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినం సందర్భంగా నవంబర్ 18న 23 ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మర్యాదలు చేయాలంటూ దేవాదాయ శాఖ జా

    రైతుల ఖాతాల్లోకి మరో విడత రైతు భరోసా సాయం

    October 27, 2020 / 08:21 AM IST

    cm ys jagan launch second term raithu barosa today : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతు భరోసా సాయాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును సీఎం జగన్ అందచేస్తున్నారు. రబీ సీజన్‌�

    వైఎస్ఆర్‌కు, కుటుంబసభ్యుల ఘన నివాళి

    July 8, 2020 / 12:05 PM IST

    దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్‌ 71వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటు�

    ప్రజారోగ్యంలో సువర్ణధ్యాయం ప్రారంభం : ఏపీ సీఎం జగన్

    July 1, 2020 / 01:18 PM IST

    డాక్టర్స్‌ డే సందర్భంగా రాష్ట్రంలోని వైద్యులకే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారి అందరికీ ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన 104,108 అంబులెన్స్ సేవల్లో భాగంగా నూతనంగా కొనుగోలు చేసిన 1088 అంబులెన్స్ లను విజయ�

    అలా అనుకుంటే కడపనే రాజధానిని చేసేవారు : కొడాలి నాని

    January 20, 2020 / 12:35 PM IST

    రాష్ట్రం మొత్తం అభివృధ్ది జరగాలనే సదుద్దేశ్యంతోనే సీఎం జగన్ 3 రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బ తీయాలనే రాజధానిని విశాఖకు తరలిస్తున్నారనే కొందరి వాదనను ఆయన కొట్టిపారేశా

    నవంబర్ 1న అవతరణ దినోత్సవం : శరవేగంతో ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు

    October 31, 2019 / 11:59 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం నవంబరు ఒకటిన అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జిల్లా స్థాయిల్లో జరిగే వేడుకల్లో మంత్రులు పాల్గొంటారని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు.  ఇప్పటిక�

    మళ్లీ మొదలు : అమరావతిపై ప్రజాభిప్రాయ సేకరణ

    October 28, 2019 / 03:59 PM IST

    ఏపీ రాజధాని అమరావతి పైనా, రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టులపై  ప్రజలు తమ అభిప్రాయాలు తెలపాలని ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ కోరింది. రాష్ట్రంలో అమలవుతున్న ప్రణాళికలు, వాటి అమలు తీరు, రాజధానితో సహా రాష్ట్రాభివృద్ధిపై సూచనల

10TV Telugu News