Home » YS Sharmila
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు.
ఏపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు
ఏపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల వెళ్లారు. కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని శుభలేఖను అందజేశారు.
తెలంగాణకు చెందిన వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించొద్దని అధిష్టానాన్ని కోరారు హర్షకుమార్. ఆమె కంటే సమర్థులైన నాయకులు ఏపీలో లేరా అని ప్రశ్నించారాయన.
షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తరువాత వైఎస్ మరణంపై వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని గిడుగు రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో పార్టీల మధ్య మాటల యుద్ధం
వైయస్సార్సీపి నాయకులు కాంగ్రెస్ నుకానీ, గాంధీ కుటుంబాన్నికానీ విమర్శిస్తే ఊరుకునేది లేదని సుంకర పద్మశ్రీ హెచ్చరించారు.
కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
కాంగ్రెస్ నాయకురాలు షర్మిల సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు.