Home » YS Sharmila
కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న వైఎస్ షర్మిల.. తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు కొనసాగిస్తున్నారు.
పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న వైఎస్ షర్మిల.. తన అన్నయ్య, ఏపీ సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సవాల్ ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వీకరించారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలని.. టైం మీరు చెప్పినా సరే.. మమ్మల్ని చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా మీరు చేసిన అభివృద్ధిని చూసేందుకు వస్తామ�
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో తండ్రి బాటలో పయణించేందుకు ఆమె సిద్ధమయ్యారు.
ముఖ్యమంత్రి నివాసంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ ను కలిశారు.
జగన్ ను 16నెలలు జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రోడ్లు, భవనాలు, రాజధానులు మాత్రమే అభివృద్ది కాదు. తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఎలా..?
నామమాత్రపు ఓట్లతో ప్రస్తుతం ఉందో లేదో తెలియని ఏపీ కాంగ్రెస్ కు షర్మిల రూపంలో వచ్చిన టానిక్ తో ఎన్ని ఓట్లు వస్తాయో? ఏ మేరకు ఆ పార్టీ బలం పుంజుకుంటుందో? ఇప్పటికిప్పుడు చెప్పలేనప్పటికీ.. షర్మిల వాయిస్ ను మాత్రం విస్మరించలేని పరిస్థితి వచ్చింది
బీజేపీని.. టీడీపీ, వైసీపీ ఏ విషయంలోనూ వ్యతిరేకించ లేదు. తెలుగు ప్రజలు బాగుండాలి కాబట్టే నేను కాంగ్రెస్ లో చేరాను.
కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు? రాష్ట్రానికి, వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది. జగన్ రెడ్డీ, నియంత అనడం.. ఈ భాష ఆశ్చర్యం కలిగిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ బలోపేతం, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ, జిల్లాలలో పార్టీ పరిస్థితి, నూతన చేరికలు వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు వైఎస్ షర్మిల.