Home » YS Sharmila
ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. ఎవ్వరికీ బెదిరేది లేదు. ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ, వైసీపీ, బీజేపీ లక్ష్యంగా పీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన విమర్శలకు పదును పెంచారు.
సంక్రాంతికి ఉత్సాహంగా డాన్సులు చేసిన ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై పీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు చేశారు.
వెన్నుపోటు పొడిచే వాళ్లంతా ఒక్కటయ్యారని విరుచుకుపడ్డారు. సోనియా, చంద్రబాబు కలిసి జగన్ ను జైలుకు పంపారని అన్నారు.
దక్షిణ భారత దేశంలో ఏ రాష్ట్రంలో మెట్రో లేదు అంటే అది ఆంధ్రప్రదేశ్ లోనే. అందరూ సినిమాలు చూపించారు. పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు.
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి సంక్రాంతికి వచ్చే డుడూ బసవన్నలా వచ్చారంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వమని ప్రజలు ప్రమాణం చేయాలని షర్మిల అన్నారు.
సీఎం జగన్ ను షర్మిల టార్గెట్ చేయడాన్ని వైసీపీ నేతలు సీరియస్ గా తీసుకుంటున్నారు. షర్మిలపై విమర్శలు ఎక్కుపెడుతూ చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడానికే జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా అంశాలను ఈ ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని విమర్శించారు. విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా అమలు చేయించుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వాలు నడిచాయని మండిపడ్డారు.