Home » YS Sharmila
చంద్రబాబుకు ఓటు లేదని రోజా అంటారు. ఓటు లేకపోతే పోటీ చేయరు అని రోజా తెలుసుకోవాలి అని గోనె ప్రకాశ్ అన్నారు.
విభజన జరిగిన దశాబ్దం తర్వాత కూడా ఏపీకి రాజధాని నగరం లేకుండా చేశారని లేఖలో వైఎస్ షర్మిల పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
షర్మళను ఐదేళ్లు పీసీసీ అధ్యక్షురాలిగా ఉంచితే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. 2029లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది.
ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యి, స్వలాభం కోసం జగన్ అన్నపై విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారు..
అంతవరకు రాజశేఖరరెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టమొచ్చింది చేసుకోండి. ఎంత చేసుకుంటారో చేసుకోండి. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇక్కడ భయపడే వాళ్లు ఎవ్వరూ లేరు. ఇక్కడున్నది రాజశేఖరరెడ్డి బిడ్డ. ఖబద్దార్..
గతకొంతకాలంగా మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ జరుగుతోంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ జలదీక్ష చేశారని, ఇప్పుడు ఏం అయ్యింది? అని షర్మిల అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో 21 మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల జాయింట్ కలెక్టర్లు బదిలీ అయ్యారు.
YCPలో వైఎస్ ను లేకుండా చేశారని తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. ఇలా రోజుకో రీతిన జగన్ ప్రభుత్వాన్ని, వైసీపీని టార్గెట్ చేస్తూ చెలరేగిపోతున్నారు షర్మిల.
వైసీపీ నేతల లెక్కలు రాస్తున్నా. చక్రవడ్డీతో సహా చెల్లిస్తా. ఓడిపోతామనే భయంతో ఓట్లు మార్చేశారు. దొంగ ఓట్లకు బాధ్యులైన అధికారులను వదిలిపెట్టం.