Home » YS Sharmila
కుటుంబ వ్యవహారంలో తలదూర్చడం కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ కు ఉదాహరణ. 2029 నాటికి కాంగ్రెస్ ముక్త్ భారత్ గా మారుతుంది.
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి సునీతలపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విష ప్రచారాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు.
వైఎస్ కుటుంబం విడిపోవడానికి, వైసీపీ పార్టీని ఏర్పాటు చేయడానికి మూల కారణం చంద్రబాబే అని కామెంట్ చేశారు.
రాష్ట్ర ప్రతిష్ఠను టీడీపీ-వైఎస్సార్సీపీ కాలరాశాయని షర్మిల అన్నారు.
చంద్రబాబుకు ఓటు లేదని రోజా అంటారు. ఓటు లేకపోతే పోటీ చేయరు అని రోజా తెలుసుకోవాలి అని గోనె ప్రకాశ్ అన్నారు.
విభజన జరిగిన దశాబ్దం తర్వాత కూడా ఏపీకి రాజధాని నగరం లేకుండా చేశారని లేఖలో వైఎస్ షర్మిల పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
షర్మళను ఐదేళ్లు పీసీసీ అధ్యక్షురాలిగా ఉంచితే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. 2029లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది.
ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యి, స్వలాభం కోసం జగన్ అన్నపై విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారు..
అంతవరకు రాజశేఖరరెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టమొచ్చింది చేసుకోండి. ఎంత చేసుకుంటారో చేసుకోండి. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇక్కడ భయపడే వాళ్లు ఎవ్వరూ లేరు. ఇక్కడున్నది రాజశేఖరరెడ్డి బిడ్డ. ఖబద్దార్..
గతకొంతకాలంగా మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ జరుగుతోంది.