Home » YS Sharmila
ముడుపులు వాళ్లకేనా.. మీకు అందాయనే నిజం అంగీకరిస్తున్నారా? అని షర్మిల అన్నారు.
నాలుగు సార్లు శంకుస్థాపన జరిగి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలని ప్రాజెక్టు ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కడప స్టీల్ మాత్రమేనని షర్మిల అన్నారు.
మరో ట్వీట్లో ఆమె ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
"మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి" అని షర్మిల అన్నారు.
ప్రతిపక్షం విమర్శలు అటుంచితే వరుసకు మామ అయిన బాలినేని..సొంత చెల్లి షర్మిల..పవర్ స్కామ్ విషయంలో జగన్వైపు వేలెత్తి చూపడం కొత్త చర్చకు దారి తీస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర పరువును తీశారని, తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీశారని షర్మిల పేర్కొన్నారు.
నేను ప్రభాస్ అనే వ్యక్తిని ఇంతవరకూ చూడలేదని కేసు పెట్టిన సమయంలోనే నా బిడ్డలపై ప్రమాణం చేసిన చెప్పాను. ఇప్పటికీ ప్రభాస్ ఎవరో ..
అదానీ దేశం పరువు తీస్తే.. జగన్ రాష్ట్రం పరువు తీశారు
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోలీసులు చెప్తున్నట్లు.. కూటమి నేతలు ఆరోపిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టుల వెనక పెద్దల హస్తం ఉందా?