Home » YS Sharmila
హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణం కాదని, పెద్ద కారణం ఉండవచ్చని చెప్పారని తెలిపారు. అవినాశ్ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే కారణం కావొచ్చని, వారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకుని ఉండవచ్చని తెలిపారని వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణికి నీళ్లిచ్చామని దొర చెప్తుంటే.. సాగుకు చుక్క నీరు లేక కాలువల పొంటే బోర్లు వేసుకొనే దుస్థితి రైతులది.(YS Sharmila)
అన్నింట్లో బందిపోట్ల దోపిడీలేనని విమర్శించారు. ఏ పథకం పేదలకు అందలేదన్నారు. లబ్ధి చేకూరిందల్లా దొరగారి అనుయాయులకేనని విమర్శించారు.
ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరుగుతోందని తెలిపారు.
ఇంత అప్పు చేసినా దేనికీ డబ్బు లేదు. ఖజానా ఖల్లాస్ అని షర్మిల అన్నారు.
YS Sharmila : మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను బొంద పెట్టడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శం. పదేళ్ల పాలనలో పట్టుమని 10 పథకాలు..
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, కేసీఆర్ పై చర్యలకు చేతులు ఎందుకు రావని నిలదీశారు.
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల దగ్గరవుతున్నారు.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ టీపీ విలీనం చేస్తారా? లేకపోతే రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారా? అనే చర్చ జరుగుతోంది.
ప్రజలకు సేవ చేయాలని ఉందని, తనను ఆశీర్వదించాలని కోరారు.
YS Sharmila : ఇడుపులపాయలో ఉన్న 9 ఎకరాల 50 సెంట్ల స్థలాన్ని.. 2 ఎకరాల 12 సెంట్ల స్థలాన్ని వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు షర్మిల.