-
Home » YS Viveka case
YS Viveka case
వివేకా హత్య కేసు.. విచారణ రిపోర్ట్ నిందితులకు అందజేత
March 10, 2026 / 04:23 PM ISTఎంపీ అవినాష్ రెడ్డి మినహా మిగిలిన నిందితులు CBI కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు..
December 11, 2025 / 06:00 AM ISTసుప్రీంకోర్టు డైరెక్షన్లో కేసును మళ్లీ విచారించాలని వివేకా కూతురు సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
న్యాయం కోసం పోరాడడానికి సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి : వైఎస్ సునీత
August 7, 2025 / 02:46 PM ISTవివేకా హత్య కేసులో అప్పుడు అవినాశ్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు. ఇప్పుడు ఎన్నికల్లోనూ అదే జరుగుతుంది.
నన్నే మోసం చేశారు, ఆరోజే అందరినీ జైల్లో పెట్టి ఉంటే.. మనం ఓడిపోయే వాళ్లమా?- సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్
June 16, 2025 / 11:04 PM ISTదొంగలు, నేరస్తుల పట్ల నాకు ఎప్పుడూ అనుమానం ఉంటుంది. కానీ, ఆ రోజు నా టైమ్ బాగోలేదు. నేను కూడా నమ్మాను.
ఈ రాష్ట్రంలో రౌడీలకు స్థానం లేదు, తప్పు చేస్తే తాట తీస్తా- సీఎం చంద్రబాబు వార్నింగ్
March 11, 2025 / 04:40 PM ISTగతంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనితను కలిసిన వైఎస్ సునీత
August 7, 2024 / 12:05 PM ISTకేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసు పెట్టడంతో పాటు సాక్షుల్ని బెదిరించి పోలీసులు కేసును..
వివేకా హత్యకేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరు తొలగింపు
July 26, 2024 / 08:16 AM ISTమాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల జాబితా నుంచి సీబీఐ కోర్టు ..
జగన్కు దమ్ముంటే.. వాళ్ల బాబాయి హత్యపై ఢిల్లీలో ధర్నా చేయాలి- మహిళా మంత్రి సవాల్
July 22, 2024 / 09:27 PM ISTకక్షపూరితంగా వెళ్లాలంటే మా నాయకుడు కనుసైగ చేస్తే చాలు. వైసీపీ నేతల చేతిలో ఇబ్బంది పడిన మా కార్యకర్తలే వారికి బుద్ధి చెబుతారు.
వివేకా హత్య కేసుపై హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో విచారణ
June 11, 2024 / 08:06 PM ISTYS Viveka Case: ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ పేజీలు జిరాక్స్ కాపీలు కావాలని కోరిన నిందితుల తరుఫు న్యాయవాది కోరారు.
విపక్షాలకు షాక్.. వైఎస్ వివేకా హత్యపై కడప కోర్టు మధ్యంతర ఉత్తర్వులు!
April 18, 2024 / 07:41 PM ISTYS Viveka Case : వైఎస్ వివేకా హత్యపై ఎవరూ మాట్లాడొద్దంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది.