Home » YSR congress party
పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ తన కార్యాలయాన్ని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని 5వ నెంబరు గదిలో కొనసాగుతున్న టీడీపీ ఆఫీస్ ను స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఖాళీ చేయించారు. ఆ గదిని వైసీపీకి కేటాయించారు. టీడీపీక�
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు ప్రజలనే కాదు దేవుళ్లను కూడా
నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. అనంతసాగరం మండలం మినగల్లులో పాత కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీ నేత
ఏపీలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నాయకులు ఒక్కొక్కరిగా గుడ్ బై చెబుతున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు, నర్సీపట్నం టీడీపీ అధ్యక్షుడు
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఏపీ పాలిటిక్స్లో ఈ సామెత మరోసారి నిజమైంది. ఒకప్పటి మిత్రులు గంటా, అవంతి మధ్య... ఇప్పుడు పచ్చగడ్డి
గుంటూరు జిల్లా తుళ్లూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఏకంగా ఎమ్మెల్యేని టార్గెట్ చేసి దూషణకు దిగారు. అడ్డొచ్చిన వారిపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో తుళ్లూరు మండలం
గుంటూరు : పోలింగ్ బూత్ లలో కొంత మంది అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. వృద్ధుల ఓటు విషయంలో తారుమారు చేస్తున్న సంఘటన వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా నూజండ్ల మండలం పమిడిపాడులో అధికారిణి ఓవరాక్షన్ చేసింది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని �
ఏపీలో ఎన్నికల వేళ కడప, కర్నూలు జిల్లాల్లో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ కార్యక్తలు కొట్టుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను
అమరావతి : ఈసీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ చెప్పినట్టు ఈసీ నడుచుకుంటోందని, టీడీపీ