Home » YSR congress party
ఏపీలో ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ పని చేస్తోందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు చర్చకు దారితీశాయి.
ప.గో.: తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్ లపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జగన్ ను తలుస్తున్నారని.. దైవం మరొకటి తలుస్తుందని పవన్
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, వైసీపీకి 125కు పైగా అసెంబ్లీ సీట్లు, 19 నుంచి 22 ఎంపీ సీట్లు వస్తాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మీపార్వతి అన్నారు.
తూ.గో.: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత షర్మిల ఆరోపణలు చేశారు. తన అన్న చిరంజీవిని పవన్ కల్యాణ్ ఆదర్శంగా తీసుకున్నారని చెప్పారు. చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ లో
చిత్తూరు : నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ డబ్బులు తీసుకుని సైలెంట్ అయ్యారని మోహన్ బాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్నది రెండే పార్టీలు అన్న మోహన్ బాబు.. జనసేన ఎక్కడుందని ప్రశ్నించారు. అం�
చిత్తూరు : ఎత్తులు.. పైఎత్తులు, వ్యూహాలు..ప్రతివ్యూహాలతో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రత్యర్ధుల దూకుడుకు కళ్లెం వేసి విజయలక్ష్మిని వరించేందుకు.. ఎవరికి వారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వైసీపీ అభ్�
హైదరాబాద్ : జూనియర్ ఎన్టీఆర్ మామ, వైసీపీ నేత నార్నె శ్రీనివాసరావు.. ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు ఏనాడూ సొంత కుటుంబసభ్యులను పట్టించుకోలేదన్నారు. అలాంటి వ్యక్తి ఇక ప్రజలను ఎలా చూసుకుంటారో ఆలోచించాలని ఓటర్లను కోరారు. హామీలు �
నిన్న లక్ష్మీపార్వతిపై నేడు తనపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు. తన వాయిస్ కాని ఆడియో క్లిప్పులతో దుష్ప్రచారం చేస్తున్నారని
ఉగాది పర్వదినం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ శనివారం(06 ఏప్రిల్ 2019) విడుదల చేశారు.
ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి ఈసీ మరో భారీ షాక్ ఇచ్చింది. ఏపీ చీఫ్ సెక్రటరీ అనిల్చంద్ర పునేఠపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల విధులకు పునేఠను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించింది. అనిల్చంద్ర స్థానంలో ఏపీకి కొత్త సీఎస్ �