Home » YSR congress party
కర్నూలు : రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం అని అందరికి చెప్పాలని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి
అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ వైసీపీ గూటికి చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన హర్షకుమార్.. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో కుమారుడు శ్రీహర్షతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
కృష్ణా : ఏపీ సీఎం చంద్రబాబుకి శాపం ఉందని.. నిజం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందని.. అందుకే చంద్రబాబు తన జీవితంలో నిజం చెప్పలేదని వైసీపీ నేత షర్మిల
టీఆర్ఎస్.. బీజేపీ పార్టీలతో వైసీపీ అధినేత జగన్..లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నాడని సీఎం బాబు చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఖండించారు.
పశ్చిమగోదావరి : వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి వార్డులో స్థానిక సచివాలయాలు ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ సచివాలయాల్లో స్థానిక
వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్ జగన్.. కడప పేరుని చెడగొడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ కారణంగా కడప పౌరుషం పోయిందన్నారు.
ప్రముఖ యాంకర్ శ్యామల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 2019, ఏప్రిల్ 1వ తేదీ ఉదయం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు జగన్. రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చ�
నెల్లూరు : చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దు అని వైసీపీ చీఫ్ జగన్ ఏపీ ఓటర్లను కోరారు. ఎన్నికల వేళ చంద్రబాబు.. గ్రామాలకు డబ్బుల మూటలు పంపుతారని, రూ.3వేలు
హైదరాబాద్ : ఏపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగనే సీఎం కావాలని టాలీవుడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి, ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన జగన్ కు రాష్ట్ర ప్రజ
అమరావతి: వైసీపీ అధినేత హైదరాబాద్ లోని తన అక్రమాస్తులను కాపాడుకోవడానికే కేసీఆర్ భజన చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. సొంత లాభాల కోసమే జగన్,