YSR congress party

    ముఖ్యమంత్రిని చేస్తే : రుణాలన్నీ మాఫీ చేస్తా

    March 24, 2019 / 09:44 AM IST

    విజయవాడ: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వరాల జల్లు కురిపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే బ్యాంకుల్లో ఎలాంటి రుణాలున్నా మాఫీ చేస్తామని

    అధికారంలోకి వస్తే : రూ.10వేలు పెన్షన్

    March 23, 2019 / 01:27 PM IST

    శ్రీకాకుళం : తాను అధికారంలోకి వస్తే కిడ్నీ బాధితులకు రూ.10 వేలు పెన్షన్‌ ఇస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ హామీ ఇచ్చారు. కలుషితం లేని స్వచ్ఛమైన తాగునీరు

    చంద్రబాబు స్లోగన్ : టీడీపీకి ఓటు వేస్తే గెలుపు ప్రజలదే..

    March 22, 2019 / 10:20 AM IST

    విశాఖపట్నం: ఎవరికి ఓటు వేస్తే నువ్వు గెలుస్తావో వారికే ఓటు వెయ్యాలని ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఓటు వేస్తే అభ్యర్థి గెలవడం కాదు.. ప్రజలు గెలవాలి అని

    దహనాలు, హత్యలకు చంద్రబాబు ఆదేశం : జగన్ తీవ్ర ఆరోపణలు

    March 22, 2019 / 09:49 AM IST

    కడప: వైసీపీ అధినేత జగన్.. సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దహనాలు, హత్యలకు రెడీ కావాలని తన మనుషులకు, అనుచర గణానికి సీఎం

    జగన్‌కి ఒక్క ఛాన్స్ ఇస్తే : ప్రశాంతంగా బతకలేరు

    March 21, 2019 / 11:14 AM IST

    విజయనగరం: జగన్ లాంటి వాళ్లు అధికారంలోకి వస్తే ప్రజలు ప్రశాంతంగా బతకలేరు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక్కసారి జగన్ కు అవకాశం ఇస్తే మొత్తం దోచేసుకుంటాడని వార్నింగ్ ఇచ్చారు. నన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయి, జగన్ ను చూస్తే భయంతో పారిపోతాయని సీఎం

    టీడీపీలోకి సబ్బం హరి: భీమిలిలో గెలిపిస్తా..!

    March 20, 2019 / 01:55 AM IST

    అన‌కాప‌ల్లి మాజీ ఎంపీ స‌బ్బం హ‌రికి తెలుగుదేశం అసెంబ్లీ సీటు కేటాయించింది. విశాఖపట్టణం జిల్లాలోని భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న సబ్బం హరి ఇవాళ(20 మార్చి 2019) ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అధికారికంగా టీడీపీ గూటికి చేరుకోన�

    వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్ధుల లిస్ట్ ఇదే!

    March 17, 2019 / 05:03 AM IST

    వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్ అభ్యర్ధుల ఫస్ట్‌లిస్ట్‌ని ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ నేత సురేష్ ప్రకటించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వైసీపీ తరఫున శాసనసభ, లోక్‌సభ స్థానాల

    వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ మళ్లీ వాయిదా

    March 16, 2019 / 02:15 PM IST

    వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా విడుదల కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు విడుదల వాయిదా పడగా.. ఇవాళ(16మార్చి 2019) సాయంత్రం 5గంటలకు జాబితా విడుదల చేయాలని భావించారు. అయితే జాబితా విడుదల కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేశారు. ఆదివ�

    సాయంత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫస్ట్‌లిస్ట్ 

    March 16, 2019 / 08:21 AM IST

    వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను సాయంత్రం విడుదల చేయనుంది. సాయంత్రం 5గంటలకు వైఎస్ఆర్ పార్టీలో ముఖ్య నేతలు చేరనున్న క్రమంలో వారికి కండువాలు కప్పిన అనంతరం వివేకానంద మృతికి సంఘీభావం తెలిపి జాబితాను వైఎస్‌ఆ�

    నన్ను దెబ్బకొట్టడానికే : తొలి దశలోనే ఏపీ ఎన్నికలు

    March 13, 2019 / 01:27 PM IST

    అమరావతి: ఎన్నడూ లేని విధంగా తొలి దశలోనే ఏపీలో ఎన్నికల నిర్వహణకు ఈసీ నిర్ణయం తీసుకుంది. 2014 ఎన్నికల సమయంలో ఏపీలో ఎన్నికలు చివరి విడతలో జరిగాయి. ఈసారి మాత్రం ఫస్ట్ ఫేస్ లోనే జరగనున్నాయి. చాలా తక్కువ సమయంలోనే పోలింగ్ జరగనుంది. దీనిపై ఏపీ సీఎం చంద్�

10TV Telugu News