-
Home » Ysr Kadapa
Ysr Kadapa
Goods Train : కడప రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు.
Daggubati Purandeswari : రాయలసీమ డిక్లరేషన్ కు బీజేపీ కట్టుబడి ఉంది : దగ్గుబాటి పురంధేశ్వరి
పంచాయతీల నిధులు దారి మళ్లించారు, విద్యుత్ బిల్లులు, ఎల్ఈడీ బల్బుల పేరుతో వసూలు చేస్తున్నారని ఇది దారుణ పరిస్థితి అన్నారు. ముగ్గురు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.
Nara Lokesh : వైఎస్ వివేకా హత్య కేసులో ఇద్దరబ్బాయిలు జైలుకు వెళ్ళడం ఖాయం : నారా లోకేశ్
రైతులకు మీటర్లు బిగించాలని ఎవరైనా చూస్తే మీటర్లను పగలగొట్టాలని సూచించారు. ప్రతి సంవత్సరం రైతులకు రూ.20 వేలు పంట సాయం చేస్తామని చెప్పారు.
Minister Adimulapu Suresh : చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు : మంత్రి ఆదిమూలపు
వైసీపీ ప్రభుత్వం సొంత ఇంటి కల నెర వేరుస్తుందని అన్నారు. అమరావతిలో 50 వేల మందికి పట్టాలు ఇవ్వాలని సంకల్పించారు.. కానీ, పెత్తందార్లు, ఎల్లో మీడియా అడ్డుకున్నారని మండిపడ్డారు.
AP CM Jagan : ఏపీ సీఎం జగన్ కు కాలి నొప్పి.. ఒంటిమిట్ట పర్యటన రద్దు
ఎక్సర్ సైజ్ చేస్తున్న సమయంలో సీఎం జగన్ కాలు బెనికింది. సాయంత్రానికి కాలు నొప్పి మరింత పెరిగింది. గతంలో ఇలాగే ఆయన కాలికి గాయమవ్వగా చాలా రోజులపాటు జగన్ ఇబ్బంది పడ్డారు.
Electric Shock Three Died : పురుగుల మందు పిచికారి చేస్తుండగా.. కరెంట్ షాక్ తో ముగ్గురు రైతులు మృతి
ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్తో ముగ్గురు రైతులు మృతి చెందారు. జిల్లాలోని చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో పొలంలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా ముగ్గురు రైతులు కరెంట్ షాక్తో మృతి చెందారు.
Village Secretariat System : దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకే ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయాలు..వేల్పులలో ప్రారంభించిన సీఎం జగన్
దేశంలో ఎక్కడా లేనివిధంగా వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేల్పుల గ్రామంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో అత్యధిక టెక్నాలజీతో నిర్మించారు. �
Varuna Reddy: కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ వరుణారెడ్డి బదిలీ
కడప సెంట్రల్ జైలుకు జైలర్గా ఉన్న వివాదాస్పద పోలీసు అధికారి వరుణారెడ్డిని బదిలీ చేసింది ప్రభుత్వం. వరుణారెడ్డి ఒంగోలు జైలర్గా బదిలీ అయ్యారు.
YSR Kadapa : వైయస్సార్ వర్ధంతి, కడపకు సీఎం జగన్, షర్మిల
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కడపలో పర్యటించనున్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకూడా కడపకు రానున్నారు.
Brahmamgari Matham : బ్రహ్మంగారి మఠం వివాదం, మేనేజర్పై చర్యలు తీసుకోవాలి – గ్రామస్తులు
బ్రహ్మంగారి మఠం వివాదం మళ్లీ మొదటికొచ్చింది. పీఠాధిపతులు, మహాలక్ష్మమ్మ మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో గ్రామస్తులు పలు ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రహ్మంగారి మఠంలో సమస్యలకు కారణం అయిన మేనేజర్పై కఠిన చర్యలు తీసుకోవాలని �