YSR Rythu Bharosa

    Ysr Rythu Bharosa : ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.7500, రైతు భ‌రోసా నిధుల విడుద‌ల‌

    May 13, 2021 / 12:50 PM IST

    కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. కరోనా కష్టకాలంలో రైతులకు అండగా నిలిచారు. గురువారం(మే 13,2021) వైఎస్ఆర్ రైతు భ‌రోసా మొద‌టి విడ‌త‌ నిధుల‌ను విడుద‌ల చేశారు సీఎం జగన్. వైఎస్ఆర్ రైతు భరోసా

    YSR Rythu Bharosa : రైతులకు సీఎం జగన్ శుభవార్త, ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.7,500

    May 13, 2021 / 07:00 AM IST

    కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ సంక్షేమ మంత్రాన్ని ఆచరిస్తున్నారు. మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినా, ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ అన్నదాత‌లకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

    చెక్ చేసుకోండి, రైతుల ఖాతాల్లోకి వెయ్యి కోట్లు జమ చేసిన సీఎం జగన్

    October 27, 2020 / 12:34 PM IST

    ysr rythu bharosa: రైతులకు రెండో విడత పెట్టుబడి సాయం అందించింది ఏపీ ప్రభుత్వం. వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ యోజన నిధులు ఇవాళ(అక్టోబర్ 27,2020) రైతులకు అందాయి. 50 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఒక వేయి 115 కోట్లు జమ చేశారు సీఎం జగన్‌. తాడేపల్లి క్యాంప్ �

    కౌలు రైతులకు శుభవార్త

    November 26, 2019 / 12:01 PM IST

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు తీపి కబురు అందించింది. వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింప జేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

    రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్

    October 22, 2019 / 07:32 AM IST

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించి రైతులకు సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రతీ నియోజకవర్గంలో బోర్లు వేయించడం. ఈ పథకానికి సంబంధించి ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో రిగ

    వైఎస్ఆర్ రైతు భరోసా.. నేరుగా అకౌంట్లోకి డబ్బులు: జగన్ చేతుల మీదుగా ప్రారంభం

    October 15, 2019 / 02:05 AM IST

    ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ(15 అక్టోబర్ 2019) ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కింద ప్రతీ ఏటా రైతుకు రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 అందించనుంది ప్రభుత్వం. ఇందులో కేంద్రం రూ. 6వేలు ఇస్తుండగా.. రాష్�

    రైతుకు అండగా: వైఎస్ఆర్ భరోసా.. మూడు సార్లు.. తేదీలు ఇవే

    October 14, 2019 / 09:07 AM IST

    YSR రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఏపీ ప్రభుత్వం పెంచింది. అక్టోబర్ 14వ తేదీ సోమవారం వ్యవసాయ మిషన్ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు సంబంధించిన విషయాలను ఏపీ మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వాల సహాయం ఉన్నా..

    రైతులకు శుభవార్త : YSR రైతు భరోసా రూ. 13 వేల 500

    October 14, 2019 / 08:42 AM IST

    ఏపీలో రైతులకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 14వ తేదీ సోమవారం వ్యవసాయ మిషన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన

    YSR రైతు భరోసా మార్గదర్శకాలు..అర్హులు..అనర్హులు వీరే

    September 20, 2019 / 12:55 AM IST

    అధికారంలోకి వచ్చాక.. ఎన్నికల హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తోందీ వైసీపీ ప్రభుత్వం. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఏపీలో వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలు కాబోతుంది. రైతులకు, కౌలు రైతులకు రూ. 12 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. దీనికి సం�

    YSR రైతు భరోసా పథకానికి వీరు అనర్హులు

    September 16, 2019 / 02:28 AM IST

    ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతోంది. ప్రధానంగా YSR రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. విధి విధానాలను దాదాపుగా ఖరారు

10TV Telugu News