Home » YSR
షర్మిల కోసం రంగంలోకి విజయమ్మ..!
వైఎస్ఆర్తో కలిసి పని చేసిన నాయకులకు విజయమ్మ ఫోన్ చేసి మీటింగ్కు రావాలంటూ ఆహ్వానం పలకడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
నేడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఈ సందర్భంగా సీఎం జగన్ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీని పెట్టబోతున్నారు. జూలై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావానికి సంబందించిన ఏర్పాట్లను షర్మిల ముఖ్య అనుచరులు చేస్తున్నారు.
లోక్ సభ స్పీకర్ కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లేఖ రాసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వెంటనే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అనర్హత వేటు అంశంలో జాప్యం సరికాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పేరు ప్రకటనకు రెడీ అవుతున్నారు. జూలై 8న వై.యస్.ఆర్.టి.పి(YSRTP) లాంఛనంగా ప్రకటించనున్నారు.
రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని అన్నారు. రాజన్న బాటలో రాజకీయాల్లోకి తొలి అడుగు వేస్తున్నానని తెలిపారు. రాజన్న సంక్షేమ పాలన తిరిగి తేవాలని సంక్పలిస్తున్నానని స్పష్టం చేశారు.
YS Sharmila : దివంగత వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల పార్టీ స్థాపనలో ఫుల్ బిజీ అయిపోయారు. నేతలు, వైఎస్ఆర్ అభిమానులతో వరుస భేటీలు జరుపుతూ వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. 2021, ఏప్రిల్ 09వ తేదీన ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన బహి�
YSR Sharmila : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటుకు వైఎస్ షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. పలు జిల్లాల పార్టీలకు చెందిన నేతలు, అభిమానులతో ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. పార్టీ ఏర్పాటు, తదితర అంశాలపై కూలకుంషంగా చర్చిస్తున్నారు. తాజాగా..2021, ఫ
ys sharmilas tour : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల బిజీ బిజీగా గడుపుతున్నారు. హైదరాబాద్ కు వచ్చిన ఈమె..లోటస్ పాండ్ లో గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులు, ఇతరులతో సమావేశం జరిపిన సంగతి తెలిసిందే. తర్వాత..జిల్లాల పర్యటనకు వెళ్లాల�