Home » YSR
payyavula keshav : అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ రాష్ట్రంలోనే చురుకైన రాజకీయ నాయకుడిగా పేరు పొందారు. టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి తన వాగ్ధాటితో పార్టీ గౌరవాన్ని కాపాడిన గుర్తింపు ఆయనది. కేశవ్ని పార్టీ నేతలు ఫైర్ �
దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కనున్న తదుపరి చిత్రాన్ని తాజాగా అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిల మధ్య స్నేహం, రాజకీయ వైరం ఆధారంగా రూపొందుతోన్న ఫిక్షనల�
దక్షిణాది చిత్ర పరిశ్రమలో బయోపిక్ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల జీవితకథల ఆధారంగా తరకెక్కిన బయోపిక్స్ మంచి ఆదరణ చూరగొన్నాయి. మరికొన్ని నిర్మాణ దశలోనూ, విడుదలకు సిద్ధంగానూ ఉన్నాయి. టాలీవుడ్లో ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్సార్ బ�
నేడు(జూన్ 21,2020) ఫాదర్స్ డే(#happyfathersday). ఈ సందర్భంగా సీఎం జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకున్నారు. తన తండ్రితో తనకున్న అటాచ్ మెంట్ ని ప్రస్తావిస్తూ ట్విటర్ లో ఓ పోస్ట్ చేశారు. ‘నాన్నే నా బలం, ఆదర్శం. జీవితంలోని ప్రతి కీలక ఘట్టంలో నాన
ఉండవల్లి అరుణ్కుమార్.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన బంటు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్కు, వైసీపీ ఆవిర్భావంత
ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై చర్చ సందర్భంగా మంత్రి కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రస్తావన తెచ్చిన కొడాలి నాని.. ఆసక్తికర
ఓ మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడు ఓ బుడతడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడదల రజని. చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏమాత్రం దర్పం లేకుండా ప్రజల్లో చక్కగా కలిసిపోతుంటారు. ఈ క్రమంలో తన నియోజకవర్గ ప్రజల్ని కలుస్తు..వారిని పలకరిస్త�
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీసిన దర్మాడికి YSR లైఫ్ ఎచీవ్ మెంట్ అవార్డు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం వ్యవశాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రకట
YCP సోషల్ మీడియా జపం చేస్తోంది. తమ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ.. ప్రచార పర్వంలో దూసుకుపోతోంది.
తాను గతంలో చేసిన పాదయాత్రలో ప్రజలు చెప్పిన అన్ని విషయాలు గుర్తుకున్నాయని..తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత..అన్ని సమస్యలను పరిష్కరిస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజలకు హామీనిచ్చారు. బాబు పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని…అక్రమాలు,