YSR

    అవసరమైతే షర్మిల పార్టీ జగన్ ప్రభుత్వంతో కొట్లాడుతుంది, కొండా రాఘవరెడ్డి

    February 9, 2021 / 03:46 PM IST

    konda raghava reddy on sharmila party: హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల కీలక సమావేశానికి తెలంగాణకు చెందిన సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి హాజరయ్యారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఆవిర్భవిస్తుందన్నారు. ఏపీ �

    జనరంజక పాలన ముందుందిక.. ష‌ర్మిల ఫ్లెక్సీల్లో ఆస‌క్తిక‌ర నినాదాలు

    February 9, 2021 / 12:05 PM IST

    ys sharmila interesting flexies at lotus pond: వైఎస్ఆర్ కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల హైద‌రాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలో కాసేపట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ వైఎస్ఆర్ అభిమానుల కోలాహ‌లం నెల‌కొంది. వైఎస్ఆర్ అభిమానులు, అనుచ

    లోటస్ పాండ్ నుంచి గచ్చిబౌలికి షర్మిల షిఫ్ట్, ఫ్లెక్సీల్లో కనిపించని జగన్ ఫొటో

    February 9, 2021 / 10:21 AM IST

    ys sharmila shift to gachibowli: తెలంగాణలో మరో కొత్త పార్టీ ప్రారంభం కానుందా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, ఏపీ సీఎం జగన్ సోదరి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారా? షర్మిల కొత్త పార్టీకి రంగం సిద్ధమైందా? అంటే, అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇన్నాళ్ల�

    నేను ఈస్థాయిలో ఉండటానికి వైఎస్ఆరే కారణం

    January 30, 2021 / 12:12 PM IST

    SEC Nimmagadda praised YSR : వైఎస్ఆర్ పై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజ్యాంగ వ్యవస్థపై ఆయనకు ఎంతో గౌరవం ఉండేదన్నారు. వైఎస్సార్ ఆశీస్సులు తనకు ఎక్కువగా ఉండేవన్నారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి వైఎస్ఆర్ కారణమని తెలిపారు. ఆయనంటే తనక�

    ఆరోగ్యశ్రీ పరిధిలోకి పోస్ట్‌-కోవిడ్‌ ట్రీట్‌మెంట్

    November 7, 2020 / 08:11 AM IST

    Post Covid Treatment Under Aarogya Sri : కరోనా చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. కరోనా నుంచి కోలుకున్నవారిలో తలెత్తే దుష్ప్రభవాలకు సంబంధించి ట్రీట్ మెంట్ పొందవచ్చు. కోవిడ్‌ ట్రీట్ మెంట్ తొలిసారి ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి చికిత్సలంద�

    గోదావరికి వరదలొచ్చిన ఆగని పోలవరం పనులు

    November 6, 2020 / 02:29 PM IST

    Polavaram project progress report : వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. కేవలం శంకుస్థాపనల వరకే పరిమితమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పోలవరం పనుల్లో వేగం పెరిగింది. ఇప్పుడు వైసీపీ సర్కార్.. 2021 నాటికి ప్రా

    పోలవరం.. కాఫర్ డ్యామ్ నిర్మాణం 85 శాతం పూర్తి

    November 6, 2020 / 02:28 PM IST

    Polavaram project of Coffer Dam report : పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైనది కాఫర్ డ్యామ్ నిర్మాణం. ఇప్పటికే.. ఎగువ కాఫర్ డ్యామ్ 85 శాతం పూర్తి అయింది. రెండు కాఫర్ డ్యామ్‌లకు మధ్యలో గోదావరి అడుగున ఉన్న డయాఫ్రాం వాల్ నిర్మాణం కూడా ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం తూర్పుగోదావ�

    శరవేగంగా పోలవరం పనులు.. 2021 నాటికి ప్రాజెక్ట్ పూర్తి..

    November 6, 2020 / 12:13 PM IST

    Polavaram project progress report: వరదలు వెంటాడినా పనులు ఆగట్లేదు.. కరోనా కుదిపేసినా నిర్మాణంలో జాప్యం లేదు.. నిధుల్లో కేంద్రం కోతలు పెట్టినా.. ప్రాజెక్ట్ పట్టాలు దిగలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా.. పోలవరం పరుగులు పెడుతోంది. పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయ్. మరి.. పనులు �

    ysr bheema : బ్యాంకు ఖాతాల్లో ప్రీమియం, పథకం ప్రయోజనాలు

    October 21, 2020 / 08:41 AM IST

    andhra pradesh ys jagan announced ysr bheema : ఏపీలో మరో పథకం ప్రారంభం కానుంది. వైఎస్సార్‌ బీమా పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు ప్రకటించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రీమియం మొత్తం జమ చేస్తామని, వారం రోజుల్లో ఖా

    నిను మరువదు ఈ వాడ…పండువెన్నెల జాడ

    September 2, 2020 / 06:43 PM IST

    YSR Death Anniversary Special: జనం హితం కోరేవాడు జననేత. అలాంటి వాళ్లే మహానేతగా నీరాజనాలు అందుకుంటారు. మంచి పనులతో జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. అలాంటి మహానేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి. జనం గుండెల్లో ఎప్పటికీ చెరగని సంతకం వైఎస్‌ది. వైఎస్సార్‌ అంటే ఒక ఆత్మీయ

10TV Telugu News