Home » Ysrcp
బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ బలపడుతోందని ఆయన చెప్పారు. వైసీపీ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని
జగన్ ప్రభుత్వంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కేసులతో టీడీపీ నేతలను
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టీడీపీ చీఫ్ చంద్రబాబు పరామర్శించారు. పలు కేసుల్లో అరెస్ట్ అయిన చింతమనేని 67 రోజుల తర్వాత జైలు నుంచి బెయిల్ పై
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ''అమ్మఒడి''. 2020 జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద విద్యా సాయం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున
ఏపీలో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. టీడీపీపై వల్లభనేని వంశీ, కొడాలి నాని కామెంట్స్తో ఈ పొలిటికల్ హీట్ ఓ రేంజ్కు పెరిగింది. కొన్ని రోజులుగా ఏపీలో టీడీపీ, వైసీపీ
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి ఏపీ సీఎం జగన్ పై ట్విట్టర్ ద్వారా విమర్శలకు దిగారు. సీఎం కాళ్లకు ఇసుక బస్తాలు కట్టుకొని నడుస్తున్న ఫోటోను పోస్టు చేశారు. ఢిల్లీలో జగన్పై ఇలాంటి అభిప్రాయమే ఉందన్నారు. దాంతో పాటు ‘175 అసెంబ్లీ స్థానా�
వల్లభనేని వంశీపై టీడీపీ కౌంటర్ అటాక్కు దిగింది. వ్యక్తిగత విమర్శలు వంశీకి తగదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని వంశీ ఆరోపించటాన్ని ప్రసాద్ ఖండించారు. రాజేంద్రప్రసా
కర్నులూ జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీటి కోసం ఘర్షణ జరిగింది. తాగునీటి సరఫరా విషయంలో వైసీపీ కార్యకర్తలు, స్థానికులు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పార్టీలన్నీ తలమునకలయ్యాయి. పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించుకుని
దేవినేని నెహ్రు వారసుడిగా రాజకీయ అరగేంట్రం చేసిన దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పేశారు. పార్టీకి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అవినాష్, తన రాజీనామా లేఖను తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయానికి పంపారు. అవినాష్తో పాట�