Home » Ysrcp
ఏపీకి కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చారు. ఏపీ సీఎస్ గా నీలం సాహ్నిని నియమిస్తూ.. జగన్ ప్రభుత్వం బుధవారం(నవంబర్ 13,2019) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల క్రితమే నీలం సాహ్ని కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో సీఎస్
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని వీడేందుకు తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు తన అనుచరులతో స�
ఇసుక మాఫియాపై టీడీపీ చార్జిషీట్ దాఖలు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక మాఫియా చేశారని ఆరోపిస్తూ చార్జిషీటు తయారు చేశారు. ఇందులో 60మంది అధికార పార్టీ
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల మాజీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఖండించారు. అగ్రిగోల్డ్ విషయంలో తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అవా
ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల
లాంగ్ మార్చ్ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వరం పెంచారు. అధికార పక్షం టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మీరెంత..
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు రేపింది. సీఎస్ బదిలీపై జనసేన
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఆయన సోదరుడు గట్టి షాక్ ఇచ్చారు. సన్యాసిపాత్రుడు.. సోమవారం(నవంబర్ 4,2019) సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, వారితో వ్యక్తిగత విభేదాలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల కోసమే ప్రభుత్వాన్ని
తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్పై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. లోకేష్ చేస్తున్నది ఇసుక దీక్ష కాదని డైటింగ్ దీక్ష అంటూ ఎద్దేవా చేశారు శ్రీకాంత్ రెడ్డి. గతంలో మాజీ టీడీపీ ఎంపీ ము