Ysrcp

    గ్రామ వాలంటీర్స్ వేతనం పెంచే యోచనలో జగన్

    October 6, 2019 / 02:13 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన వ్యవస్థ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. ఇప్పటికే గ్రామాల్లో సేవలు అందిస్తున్న గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం కనీస వేతనం రూ. 5వేలుగా నిర్ణయించింది. అయితే ఇప్పుడు గ్రామ వాలింటర్ల జీ�

    మహిళా అధికారిణికి బెదిరింపుల కేసు : వైసీపీ ఎమ్మెల్యేకి బెయిల్

    October 6, 2019 / 06:10 AM IST

    వెంకటాపురం ఎంపీడీవో సరళను బెదిరించిన కేసులో నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. నెల్లూరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చింది.

    విన్నపాలు వినవలె : కేసీఆర్..జగన్ హస్తినబాట

    October 3, 2019 / 01:09 AM IST

    తెలుగు రాష్ట్రాల సీఎంలు హస్తిన బాట పట్టనున్నారు. ఇద్దరూ ఒకరోజు వ్యవధిలో ప్రధానితో భేటీ కానుండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అక్టోబర్ 03వ తేదీ గురువారం హస్తినకు వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం ప్రధానితో సమావేశం క�

    నాగరిక రాజ్యమా… కాలకేయ రాజ్యమా..చంద్రబాబు ఫైర్ 

    September 24, 2019 / 07:59 AM IST

    ప్రకాశం జిల్లా చీరాలలో నాగార్జున రెడ్డి అనే జర్నలిస్టుపై  వైసీపీ నేతలు దాడి చేయటాన్నిటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. సీఎం గా జగన్ ఫెయిల్ అయ్యారని ఆయన  ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు.  “వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు �

    కోడెలపై ఫిర్యాదులు చేసింది ఎవరు.. ఎన్ని కేసులున్నాయి

    September 18, 2019 / 02:52 AM IST

    టీడీపీ ప్రభుత్వం హయాంలో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కే-

    కోడెల మృతికి చంద్రబాబే కారణం : లెటర్ రాశారేమోనని వణికిపోయారు

    September 17, 2019 / 06:52 AM IST

    ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతి వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కోడెలది

    వైఎస్సార్ పెళ్లి కానుక పెంచిన ఏపీ ప్రభుత్వం

    September 16, 2019 / 12:56 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివాహ సమయంలో  పేదింటి ఆడపడుచులకు ఇచ్చే వైఎస్సార్‌ పెళ్లి కానుక మొత్తాన్ని పెంచుతూ.. సోమవారం  సెప్టెంబర్ 16న ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకంలో భాగంగా గతంలో ఎస్సీలకు  ఇచ్చే 40 వేలరూపాయలను లక్షకు పెంచుతూ ఆదేశాలు జారీ చేస�

    వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు

    September 15, 2019 / 07:33 AM IST

    తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్‌ సమక్షంలో ఆదివారం సెప్టెంబర్ 15న ఆయన పార్టీలో చేరారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకుల

    వైసీపీ మేనిఫెస్టో బాగుంది.. జగన్ పాలనే బాగలేదు: పవన్ కళ్యాణ్

    September 14, 2019 / 11:42 AM IST

    వైసీపీ ప్రభుత్వం వంద రోజుల పాలనపై నివేదిక ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీపైన, సీఎం జగన్  విధానాల పైన విమర్శలు గుప్పించారు. అయితే వైసీపీ మేనిఫెస్టో మాత్రం చాలా బాగుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేనను రెగ్యులర్ పొలిటికల్ పా�

    గుంటూరులో ఉద్రిక్తత : టీడీపీ-వైసీపీ వర్గీయుల ఘర్షణ

    September 10, 2019 / 05:20 AM IST

    గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రంధిశిరిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పలుమార్లు గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు దాడులు

10TV Telugu News