Ysrcp

    వైసీపీ MLAకి రేషన్ బియ్యం…అసలేం జరిగిందంటే

    September 10, 2019 / 04:41 AM IST

    తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఏపీ సర్కార్ నాణ్యమైన బియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మకమైన ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహణ్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఈ నాణ్యమైన బియ్యాన్ని గ్రామ వాలంటీర్లు స్వయంగా ప్రజలకు అందజేస్త�

    రాజధానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు : మరో బాంబు పేల్చిన మంత్రి

    September 8, 2019 / 03:49 AM IST

    ఏపీలో రాజధాని అంశం మళ్లీ మొదటికి వచ్చింది. రాజధాని అమరావతిపై గందరగోళం మరింత పెరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని గురించి

    జగన్ పాలనకు జేసీ 100 మార్కులు

    September 6, 2019 / 02:21 PM IST

    ఏపీ సీఎం గా జగన్ పాలనా పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయ్యింది.  వైసీపీ నేతలు జగవ్ ప్రశంసలు  కురిపిస్తుంటే,. విపక్ష టీడీపీ నేతలు విమర్శలుచేస్తున్నారు, కానీ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివారకర రెడ్డి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు,. జగన్ 100 రోజుల

    మళ్లీ కుదురుతున్న పొత్తు.. టీడీపీ, జనసేన కలుస్తున్నాయా?: టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు

    September 2, 2019 / 10:58 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పొత్తులు, ఎత్తులు విషయంలో టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలో దిగవచ్చునంటూ మాజీ మంత్రి , టీడీపీ నేత చింతకాయల అయ్యన్�

    జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం : భవనాలకు వైసీపీ జెండా రంగులు

    August 31, 2019 / 10:45 AM IST

    ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లోని పంచాయతీ భవనాలకు రంగులు మార్చాలని ఆదేశించింది. పంచాయతీ భవనాల రంగులు మార్చేయనుంది. వైసీపీ

    తెలుగు ప్రజల ఎమోషన్ : ఆంధ్రా బ్యాంకు పేరు మార్చోద్దు

    August 31, 2019 / 09:19 AM IST

    ఢిల్లీ : తెలుగు వారి కీర్తి ప్రతిష్టలకు కేంద్రమైన ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయవద్దని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు బాల శౌరి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ను కోరారు. ఆంధ్రాబ్యాంకును విలీనం �

    రోడ్డు ప్రమాదంలో చనిపోయారని పోస్టులు : కంగారు పడి ఫోన్లు చేస్తున్న బీజేపీ నేతలు

    August 28, 2019 / 10:25 AM IST

    బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన గురించి కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన పోలీసులకు

    రాజధానిలో సుజనా భూములు ఇవే : బయటపెట్టిన మంత్రి బొత్స

    August 27, 2019 / 12:45 PM IST

    అమరావతి : ఏపీ రాజదాని అమరావతి ప్రాంతంలో తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ భూములు లేవని అన్న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సుజనా చౌదరి కుటుంబ సభ్యులకు రాజధాని ప్రాంతంలో �

    అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న జగన్

    May 16, 2019 / 04:05 PM IST

    కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం జిల్లాలోని ప్రసిద్ధ అమీన్‌పీర్‌ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి చాదర్‌ సమర్పించారు. అనంతరం  రంజాన్ మాసం సందర్భంగా దర్గా ప్రాంగణంలో కడప వైసీపీ ఎమ్మెల్య�

    టెన్షన్ పెంచుతున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం

    May 16, 2019 / 02:52 PM IST

    విజయవాడ: కౌంటింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పైకి విజయం తమదేనని మేకపోతు గాంభ్యీరం ప్రదర్శిస్తున్నా..లోలోపల మాత్రం తెగటెన్షన్‌ పడిపోతున్నారు. గెలుపుపై మాలెక్కలు మాకున్నాయంటూ ధీమా వ్యక్తం చేస్�

10TV Telugu News