Home » Ysrcp
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలన్న ఆలోచన ఇప్పుడు కొత్తగా కలిగింది కాదు.
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు అరాచకాలు బయటపడతాయని, అందుకే ఆయన భయపడుతున్నారని చెప్పారు.
పవన్, చంద్రబాబు అక్రోశంతో మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఉదయం 9.25 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో జగన్ బయలుదేరి..
ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న బుచ్చయ్యచౌదరిని మరింత ఇరుకున పెట్టేలా ప్రచార పర్వంలో అన్నివర్గాలను కలుపుకొనిపోతున్న మంత్రి వేణు.. బీసీ ఓటర్లే టార్గెట్గా దూసుకుపోతున్నారు.
రిజిస్ట్రేషన్ చేస్తే జిరాక్స్ కాపీలు ఇస్తారని ప్రజలను భయపెడుతున్నారని ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు.
అతివలు పోటీ చేస్తున్న ఈ ఐదు స్థానాలూ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ప్రచారంతోపాటు ఎన్నికల వ్యూహ రచనలోనూ తమదైన స్టైల్లో దూసుకుపోతున్నారు ఈ మహిళామణులు. మరి ఈ పది మందిలో ఏ ఐదుగురు అసెంబ్లీలో అడుగు పెడ్తారనేది ఆసక్తిరేపుతోంద
ఎప్పుడైతే చంద్రబాబు కళ్లు వీటిపై పడ్డాయో.. అప్పటి నుంచే ఇలా జరుగుతోందని జగన్ చెప్పారు.
సీఎం జగన్ ఎన్నికల ప్రచార యాత్ర ఇవాళ ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుంది. నర్సాపురం లోక్ సభ స్థానం పరిధిలోని నరసాపురంలోఉన్న స్టీమెర్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.
ఏపీ ప్రజలు చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు.