Home » Ysrcp
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకిస్తున్నా. మొట్ట మొదటిసారిగా మ్యానిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత తెచ్చింది మీ బిడ్డ..
రాష్ట్రంలో అభివృద్ది జరగలేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చేందుకు చూస్తున్నారు. నాలుగు రోజుల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు.
మ్యానిఫెస్టోలోని 99శాతం హామీలను అమలు చేశామన్నారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు.
నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించాలని కోరుతున్నాం. వాళ్ళ అక్రమాలన్నీ రికార్డుల్లో ఉంటాయి.
కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం. దక్షిణాదిలోనూ బుల్లెట్ రైలు నడుపుతాం.
రాజంపేట పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలు తరిమి తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్రానికి ఇచ్చే గ్యారెంటీ ఏంటి? చంద్రబాబు అత్యంత అవినీతిపరుడని మోదీనే అన్నారు.
శ్రీకాకుళం జిల్లా రూపురేఖలను మార్చామని జగన్ చెప్పారు.
ప్రధాని మోదీ.. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి ఎందుకు ప్రస్తావన చెయ్యలేదు?
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్దికి ఏకైక గ్యారెంటీ ఎన్డీయే..