Home » Ysrcp
వంశీతో పాటు ఆయన అనుచరులు కూడా జనసేనలో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వంశీ.. భీమిలి లేదా విశాఖ సౌత్ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మార్పులు జరిగిన స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని తెలిపారు. అయితే...
ప్రస్తుతం కొడాలి నాని వైసీపీలో ఉండగా రాధ టీడీపీలో ఉన్నారు. వీరిద్దరు కలవడంపైన రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
వైఎస్ షర్మిల క్రిస్మస్ వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేశ్కు శుభాకాంక్షలు చెప్పడం..
పార్టీ క్యాడర్ మొత్తం పీఏలు, ఒకరి ఇద్దరు ముఖ్య నాయకులపై ఆధార పడాల్సి వస్తోంది. ముఖ్యంగా తమకు ఏ పని కావాలన్నా బాలకృష్ణతో నేరుగా అడిగే పరిస్థితి ఎవరికీ లేదు. పలానా పదవి కావాలని అడగాలన్నా బాలకృష్ణ వద్ద భయపడే పరిస్థితి ఉంది. చాలా ఏళ్లుగా పార్టీల�
Daggubati Venkateswara Rao: ఆ తర్వాత జగన్ తనను పిలిచారని, తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని..
Big Twist in AP Politics : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం
చంద్రబాబు జైల్లో ఉండగా న్యాయవాదులతో చర్చించాలని ఢిల్లీ వెళ్లిన లోకేశ్ రెండో కంటికి తెలియకుండా పావులు కదిపి పీకేను తమతో కలిసి పని చేయడానికి ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఇక పీకే, టీడీపీ కలిసి పని చేయనున్నారని గతంలోనే 10టీవీ వెలుగులోకి తీసుకొ�
చంద్రబాబు, లోకేశ్ ఎక్కడ పుట్టి ఎక్కడ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మా నాయకుడు మమ్మల్ని ఎక్కడి నుండైనా రంగంలోకి దింపుతారు. మీరెవరు మమ్మల్ని అడగటానికి? అని విరుచుకుపడ్డారు.
ఇక్కడి పాట్నర్ పీకే బీజేపీతో చర్చలు జరుపుతున్నారని, బిహార్ నుంచి వచ్చిన మరో పీకే..