Home » Ysrcp
ఎందర్ని తప్పిస్తారో తెలియక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎమ్మెల్యేలు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను..
ఎన్నికల్లో వైసీపీకి ఎదురయ్యే పరిస్థితులపై ఇప్పటికే జగన్కు ఐ ప్యాక్ పలు నివేదికలు పంపినట్లు తెలుస్తోంది. అయితే...
రానున్న అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.
అనంతలో మెజార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఆగమ్య గోచరంగా కనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మార్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.
కాపులు వైసీపీకి ఓట్లు వేసేస్తారనే కంగారుతో టీడీపీ సంకనెక్కావ్. చంద్రబాబును సీఎం చెయ్యడం కోసమే పవన్ పని చేస్తున్నాడు.
ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మిథున్రెడ్డి తొలి నుంచి సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడనే పేరు ఉంది. పైగా చిత్తూరు జిల్లాలో ఎంపీ మిథున్రెడ్డి కుటుంబానికి భారీ అనుచరగణం ఉంది.
గతంలో పనిచేసిన పాదయాత్ర, వైఎస్ఆర్ తనయుడు అనే ట్యాగ్ లైన్, ఒక్క ఛాన్స్ అనే వ్యూహం ఇప్పుడు మళ్లీ పనిచేసే పరిస్థితి లేదు. గత ఐదేళ్ల పాలనే ప్రాతిపదికగా ప్రజా తీర్పును కోరాల్సివుంది.
మరో 100 రోజులు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ గమనించి పని చేయాలి. లేదంటే గుంటూరు శంకర్ విలాస్ హోటల్ యజమాని రంగనాయకమ్మ పరిస్థితి ఏర్పడుతుంది.
సీఎం జగన్ తనను రాజమండ్రి రూరల్ కు వెళ్లమన్నారని, ఆయన ఏం చెబితే అది చేసేందుకు తాను సిద్ధంగా ఉంటానన్నారు.
లోకసభతో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలో ఎన్నికలు..