Home » yusuf pathan
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్లో యువీ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ సెమీస్కు చేరుకుంది.
టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ లు అన్నాదమ్ములు అన్న సంగతి తెలిసిందే.
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు.
క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాకపోయినా.. ప్రతీ ఎన్నికలప్పుడు ఒకరిద్దరి పొలిటికల్ ఎంట్రీతో రాజకీయాలకు కొత్త గ్లామర్ తోడవుతుంది.
టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్.. లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు.
వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్లో భాగంగా జరిగిన ఫ్రెండ్లీ మ్యాచులో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది.
ఆ ఓవర్లో వరుసగా 6, 6, 0, 6, 2, 4 పరుగులు చేశారు మన పఠాన్. మొత్తం 26 బంతుల్లో పఠాన్ 80 పరుగులు చేసి తన జట్టును గెలిపించారు.
ఇండియా లెజెండ్స్ టీమ్ మేట్ మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నమెంట్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాల్గొన్న టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు పాజిటివ్ వచ్చింది.
ఐపీఎల్ 2020 సీజన్కి సంబంధించి ఆటగాళ్ల వేలం కోల్కతా వేదికగా గురువారం(డిసెంబర్ 19,2019) మధ్యాహ్నం ప్రారంభమైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు భారీ ధర పలికారు. ఆసీస్ క్రికెటర్ పాట్ కమిన్స్ ను రూ.15.50 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. మరో